Thursday, 25 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2020
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 25 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపిఎల్ 2020
ఐపీఎల్పై దృష్టిసారించండి.. ఇంటికి సేఫ్గా పంపే బాధ్యత మాది: బీసీసీఐ
Tuesday,April 27, 2021
ఐపీఎల్ 2021లో శ్రీశాంత్.. రిజిస్టర్ చేసుకున్న అర్జున్ టెండూల్కర్
సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు.. టీమ్లో ఏం జరిగింది..?
ఐపీఎల్ చరిత్రలో ధోనీ కొత్త రికార్డ్.. ఏంటది?
ధోనీని చెన్నై పక్కనబెట్టేస్తేనే మంచిది.. చెప్పిందెవరు?
రోహిత్ను కెప్టెన్ చేయండి.. చెప్పిందెవరంటే?
Wednesday, November 11, 2020
ఐపీఎల్ 2020 ఫైనల్, వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్
Tuesday, November 10, 2020
ఐపీఎల్ 2020 ఫైనల్ పోరు : శ్రేయాస్ ఒంటరి పోరాటం .. ముంబై టార్గెట్ 157
Tuesday, November 10, 2020
ఐపీఎల్ 2020 : ముగిసిన సన్రైజర్స్ కథ... ఫలించిన ఢిల్లీ 'ఫైనల్' నిరీక్షణ
Monday, November 9, 2020
రెచ్చిపోయిన గబ్బర్ సింగ్.. ఢిల్లీ భారీ స్కోరు - మూల్యం చెల్లించుకున్న హైదరాబాద్
Sunday, November 8, 2020
ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్తో తలపడేది ఎవరు?
Sunday, November 8, 2020
రాయల్ ఛాలెంజర్స్కు చుక్కెదురు... ఆ క్యాచ్ను పడిక్కల్ పట్టేసి ఉంటే..?
Saturday, November 7, 2020
ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ చిత్తు... హైదరాబాద్ను ఆదుకున్న విలియమ్సన్ - హోల్డర్
Friday, November 6, 2020
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ : ఆర్సీబీ పేలవ ప్రదర్శన.. సన్రైజర్స్ టార్గెట్ 132 రన్స్
Friday, November 6, 2020
హిట్ మ్యాన్కు ఏమైంది..? ఆ లిస్టులో చేరిపోయాడే..!
Friday, November 6, 2020
ఢిల్లీ వెన్ను విరిచిన బూమ్రా... ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్
Friday, November 6, 2020
ఆఖరి అంకానికి చేరిన ఐపీఎల్.. నేడు గెలిచే జట్టు నేరుగా ఫైనల్కు...
Thursday, November 5, 2020
ముంబైను చితక్కొట్టిన సన్రైజర్స్... ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన వార్నర్ సేన
Wednesday, November 4, 2020
ప్లే ఆఫ్కు చేరాలంటే గెలిచి తీరాల్సిందే.. హైదరాబాద్ ఆఖరి పోరాటం!
Tuesday, November 3, 2020
రాజస్థాన్పై 60 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం_రాయల్స్ అవుట్
Monday, November 2, 2020
next news
తాజా వార్తలు
తప్పిపోయిన తుని పాప సెప్టెంబరు లోపు తిరిగి వస్తుందని జ్యోతిష్యుడు జోస్యం
తునిలోని ఓ వ్యవసాయ క్షేత్రం నుంచి తప్పిపోయిన జాను అనే చిన్నారి తిరిగి వస్తుందని తెలంగాణకు చెందిన ఓ జ్యోతిష్యుడు జోస్యం చెబుతున్నారు. ఆ జ్యోతిష్యుడు నేరుగా పాప తప్పిపోయిన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి, తను తెలంగాణకు చెందినవాడినని మీ పాప ఆచూకి చెబుతానంటూ కొన్ని విషయాలు చెప్పాడు. చిన్నారి జానుని కొంతమంది తూర్పు దిశగా అపహరించి తీసుకుని వెళ్లారని చెప్పారు. ఆ చిన్నారి ప్రస్తుతం తప్పిపోయిన ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు వెల్లడించాడు. జాను తప్పిపోయి ఇప్పటికి 19 రోజులు గడిచిపోయింది.
కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు మరో రెండు స్థానాలు
కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు మరో రెండు స్థానాలు దక్కే అవకాశం ఉందన్న విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందన్న వార్తల నేపథ్యంలో, దక్షిణాదికి చెందిన కీలక ఎన్డీఏ మిత్రపక్షాలకు అధిక ప్రాతినిధ్యం కల్పించే అంశంపై చర్చలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని రూపంలో ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. అయితే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ, జనసేనలు అందించిన కీలక మద్దతు కారణంగా, రాష్ట్ర వాటాను పెంచే విషయాన్ని బీజేపీ నాయకత్వం పరిశీలించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పాస్పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం
సాధారణంగా పాస్పోర్టు ఉంటే ఆ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. పాస్పోర్టు కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇది పౌరసత్వానికి ఎలాంటి రుజువు కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్పోర్టు దివస్ను పురుస్కరించుకుని విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ వివరణ ఇచ్చారు.
Nara Lokesh: దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా ఏపీ విద్యా విధానం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని విద్యా, ఐటీ- ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామంలో పీ4 పథకం కింద దాతల సహకారంతో రూ.1.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా తెరుచుకున్న హర్మూజ్ జలసంధి - భారత్ వైపు 26 నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి తెరపడటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకలు యధావిధిగా రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nithiin: ఇట్స్ లైఫ్ బ్రో” ఫస్ట్ లుక్ను విడుదల చేసిన నితిన్
దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ '' వైవిధ్యమైన కథ, కథనాలతో ఎమోషనల్ లవ్స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ భావోద్వేగ ప్రేమకథ అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.
హీరో కార్తి సర్దార్ చిత్రం విడుదల తేదీ ఫిక్స్
కోలీవుడ్ హీరో కార్తి సర్దార్ చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. గతంలో వచ్చిన తొలి భాగానికి సీక్వెల్గా ఈ చిత్రంరానుంది. రెండో భాగాన్ని యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించగా ఈ మూవీని సెప్టెంబరు 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక పవర్ఫుల్ ప్రమోషనల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Sundeep Kishan:, సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ జంటగా కామెడీ సిరీస్ సూపర్ సుబ్బు
ఈ వినోదాత్మక కథలో సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు చిల్లుకూరి రావు అనే టీచర్ పాత్రలో సందీప్ కిషన్ ఆకట్టుకున్నారు. ఎలాంటి ఉపాధ్యాయుడూ వెళ్లాలని అనుకోని మాకిపూర్కు అతడికి పోస్టింగ్ వస్తుంది. కుటుంబం ముందు పరువు నిలబెట్టుకోవాలని భావించి అక్కడికి వెళ్లిన సుబ్బుకు ఊహించని విధంగా సెక్స్ ఎడ్యుకేషన్ బోధించే బాధ్యత అప్పగిస్తారు
ప్రతి సినిమాకు కొత్త దర్శకుడుగా రాజమౌళి శ్రమిస్తారు : పృథ్విరాజ్ సుకుమారన్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై మలయాళ దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి సినిమాకు ఆయన ఓ కొత్త దర్శకుడుగా శ్రమిస్తారంటూ చెప్పుకొచ్చారు. ప్రిన్స్ మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'వారణాసి'లో పృథ్వీరాజ్ ప్రతినాయకుడు 'కుంభ' పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Nara Lokesh: మామ పై క్లాప్ కొట్టి NBK112 చిత్రం ప్రారంభించిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పూజలో పాల్గొని, క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ గారి కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos