Kids Articles

Notifications

  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు



డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జరిగినట్లుగా ఆరోపించబడుతున్న కుంభకోణానికి బాధ్యత వహిస్తారా అని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. న్యాయమైన అవకాశం కోసం లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితంలోని అత్యంత విలువైన ఏళ్లను, తమ కుటుంబాల కష్టార్జితాన్ని వెచ్చిస్తారని జగన్ గుర్తు చేశారు. వ్యవస్థ వారిని నిరాశపరిచినప్పుడు, అది కేవలం ఫలితాలపైనే ప్రభావం చూపదు. నియామక ప్రక్రియపై వారికున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిలో తీవ్ర నిరాశను మిగుల్చుతుందని.. జగన్ తెలిపారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత