Kids Jokes

Notifications

  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు



దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులుఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించగా, 4,853 కేసులు నమోదయ్యాయని మంగళవారం లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో మహారాష్ట్ర అత్యధిక మరణాలను నమోదు చేయగా, తెలంగాణలో అత్యధిక కేసులను నమోదు చేసింది. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, 2026-31 కాలానికి గాను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిర్వహణ మార్గదర్శకాలలో భాగంగా... వడగాలులు, పిడుగుపాటులను నోటిఫైడ్ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో హోం శాఖ చేర్చిందని ఆయన పేర్కొన్నారు.

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో