0
కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా వసూలు: కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్
శనివారం,ఏప్రియల్ 17, 2021
0
1
శనివారం,ఏప్రియల్ 17, 2021
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటుంటే, దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, ప్రభుత్వం, వైసీపీ చెప్పాల్పిన సమాధానాన్ని ఆయనే చెబుతున్నాడని, ఎన్నికల అథారిటీ మొత్తం తనేచూసినట్లుగా ఆయన మాట లున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం ...
1
2
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు.
2
3
శనివారం,ఏప్రియల్ 17, 2021
రెండేళ్లుగా ప్రేమించిన యువతి తండ్రి కుదిర్చిన వివాహాన్ని చేసుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఆ ప్రియుడు ఆమెను హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
3
4
శనివారం,ఏప్రియల్ 17, 2021
దిల్లీలో ఉంటున్న అఖిలేశ్ మిశ్రాకు గురువారం చిన్నగా జ్వరం, దగ్గు మొదలయ్యాయి. మామూలు జ్వరం అనుకున్నారు. కానీ మర్నాడు వాళ్ల నాన్న యోగేంద్రకు కూడా అవే లక్షణాలు కనిపించడంతో కోవిడ్ సోకిందనే అనుమానం వచ్చింది.
4
5
శనివారం,ఏప్రియల్ 17, 2021
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల నిర్వహణపై ఆంక్షలు ...
5
6
శనివారం,ఏప్రియల్ 17, 2021
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో ఈ మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.
6
7
శనివారం,ఏప్రియల్ 17, 2021
సూపర్ మార్కెట్లో పాలకూర తెచ్చుకున్న ఆ జంటకు షాక్ తప్పలేదు. పాలకూరలో పాము వుండటం చూసి ఆ జంట భయాందోళనలకు గురైంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే భార్యాభర్తలిద్దరూ సరుకులు, కూరగాయాలు తెచ్చుకోవటానికి సూపర్ మార్కెట్కు వెళ్లారు.
7
8
శనివారం,ఏప్రియల్ 17, 2021
దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన కోవిడ్ సమస్యలు, విషాదాల దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
8
9
శనివారం,ఏప్రియల్ 17, 2021
భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కడుపులో వున్న గర్భస్థ శిశువును కూడా కరోనా వదల్లేదు. తల్లి నుండి కడుపులో ఉన్న బిడ్డకు కూడా కరోనా మహమ్మారి సోకింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది.
9
10
శనివారం,ఏప్రియల్ 17, 2021
ఆమెకి భర్త చనిపోవడంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఐతే పెళ్లి చేసుకున్న సదరు వ్యక్తి, భార్యతో సంసారం చేస్తూనే ఆమె కుమార్తెపై కన్నేసాడు. వరసకు కుమార్తె అయినా వదలని కామాంధుడు ఆమెపై అత్యాచారం చేసాడు.
10
11
శనివారం,ఏప్రియల్ 17, 2021
పల్లెటూర్లలో ఇప్పటికీ పందేలు జరుగుతుంటాయి. మోయలేనంత బండలు పైకెత్తడం, ఒకేసారి వరసబెట్టి అరటిపళ్లు తినడం వంటివి ఎన్నో పందేలు వీటిలో వుంటుంటాయి.
11
12
శనివారం,ఏప్రియల్ 17, 2021
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలోనూ పరిస్థితులు భయంకరంగా వున్నాయి.
12
13
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. పోలీసులు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లు అంతా కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనీ, ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
13
14
శనివారం,ఏప్రియల్ 17, 2021
కరోనా వ్యాపిస్తున్నా.. నిబంధనలు పాటించడంలో జనాలు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా ఓ పబ్కు వెళ్లిన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నగరంలో విచ్చలవిడి ఆనందానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే పబ్బులు ఇప్పుడు కరోనా హాట్స్పాట్లుగా ...
14
15
శనివారం,ఏప్రియల్ 17, 2021
ప్రేమికులైన ఆ జంట మతాల పేరిట కలవలేకపోయారు. దీంతో రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆ ప్రేమికులు విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యువతి తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగనుంది. ఈ తరుణంలోనే రీఎంట్రీ ఇచ్చాడు ప్రియుడు.
15
16
శనివారం,ఏప్రియల్ 17, 2021
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఇప్పటికే ఆర్థికశాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేసిన పద్మారావు మృతి చెందారు.
16
17
శనివారం,ఏప్రియల్ 17, 2021
భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లోని తల్లులు, బామ్మలు ఓ అలిఖిత గృహవైద్య సూత్రాలు అమలు చేస్తుంటారు. ఆహారంలో చేసే మార్పులతో చేయలేని వైద్యం లేదని మా అమ్మ కూడా నమ్మేది.
17
18
శనివారం,ఏప్రియల్ 17, 2021
ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ హఠన్మరణంపై తమిళనాడులో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. టీకా తీసుకునే ముందువరకూ ఎంతో ఆరోగ్యంగా చలాకీగా కనిపించిన ఆయన, అందరూ టీకా తీసుకోవాలని కూడా సూచన చేశారు.
18
19
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, కొన్ని చోట్ల ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి ఎన్నికల కోసం వైసీపీ బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తుందని, ఎన్నికల సంఘానికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ...
19