తమదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్గొన్నట్టు నిరూపించబడితే వారికి మరణశిక్ష విధించే ఓ ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఉగ్రవాదులుగా నిరూపించబడిన వారికి మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది.