Thursday, 2 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Amrapali Wedding Photos 4146.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 2 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
అమ్రపాలి పెళ్లి ఫోటోలు
అమ్రపాలి పెళ్లి ఫోటోలు
-
amrapali ias marriage photos
-
amrapali ias marriage photos
-
amrapali ias marriage photos
-
amrapali ias marriage photos
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
లావుగా వుందని భార్యను హింసించి.. గొంతు నులిమి హత్య చేసిన భర్త
లావుగా వుందని భార్యను హేళన చేయడమే కాకుండా దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల స్టాఫ్ నర్స్ ప్రియాంక కమలాకర్ను ఆమె భర్త బసవరాజ్ వడ్డార్ గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రియాంకకు 2024 డిసెంబర్లో బసవరాజ్తో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని రోజుల నుండే ఆమెకు అత్తగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. అదనంగా డబ్బు, బంగారం పుట్టింటి నుండి తీసుకురావాలంటూ భర్త బసవరాజ్, అతని కుటుంబ సభ్యులు ప్రియాంకపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్లో 15వారాల క్రితం ఆరేళ్ల బాలుడు కిడ్నాప్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆరేళ్ల బాలుడు అపహరణకు గురైనట్లు ఆరోపణలు రావడంతో ఆందోళన నెలకొంది. సుమారు 15 వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, స్టేషన్లో తన తల్లి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఒక అజ్ఞాత వ్యక్తి ఎత్తుకెళ్లాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
జూలై 2, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. దీనివల్ల విస్తారమైన వర్షాలు, వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. వర్ష సూచన: తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు-గాలులు: కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉంది. అలాగే, పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మావిగన్ (MAVIGUN - Machilipatnam, Vijayawada, Guntur) ప్రకటన గతంలోనే విమర్శలకు గురైంది. దీని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులే మిన్నకుండిపోయారు. ఈ నేపధ్యంలో మరోసారి మావిగన్ మా నినాదం, ఏపీ రాజధాని మావిగన్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు తెరలేపారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను తెరపైకి తెస్తూ, దీనినే తమ 2029 ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
Jagan: పవన్ కల్యాణ్ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన శైలిలో ఏపీలోని ఎన్డీఏ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేశారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కు పెద్దగా ప్రాధాన్యత లేదని, ఆయనకు నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం ఏమీ లేదని, కేవలం ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక భాగస్వామిగా మాత్రమే ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్కి పవర్హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
Home
Horoscope
Shorts
Photos
Videos