Photo Gallery Special Special Amrapali Wedding Photos 4146.htm

Notifications

అమ్రపాలి పెళ్లి ఫోటోలు

ప్రత్యేకం Even...

VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

Leopard: పెంపుడు కుక్కను తరుముతూ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. గర్జిస్తున్న వీడియో వైరల్

Leopard: పెంపుడు కుక్కను తరుముతూ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. గర్జిస్తున్న వీడియో వైరల్నీలగిరి జిల్లాలో, ఒక పెంపుడు కుక్కను తరుముతూ నివాస గృహంలోకి ప్రవేశించిన చిరుతను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. చిరుత సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ నుండి దారితప్పి ఆ నివాసాల్లోకి ప్రవేశించింది. ఆ వన్యప్రాణి లోపల చిక్కుకుపోయిందని గ్రహించిన భయపడిన నివాసితులు వెంటనే స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖకు చెందిన ఒక ప్రత్యేక బృందం, గుంపుగా వస్తున్న వారిని నియంత్రించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్భంధించింది. చాలా గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అధికారులు విజయవంతంగా చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు.

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలురాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదుమజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.