Sunday, 31 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Webdunia Special Webdunia Special Pawan Attends Bhakti Tv Channel Koti Deepotsavam 2610.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 31 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వెబ్దునియా స్పెషల్
వెబ్దునియా స్పెషల్
భక్తి టీవీ చానల్ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
భక్తి టీవీ చానల్ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
-
Pawan attends Bhakti TV Channel Koti Deepotsavam
వెబ్దునియా స్పెషల్
Even...
VIEW ALL
శ్రీరామ నవమి
VIEW ALL
భారతి ముని 27వ ఫిల్మ్ అవార్డ్స్
VIEW ALL
భక్తి టీవీ చానల్ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
VIEW ALL
టీవీ స్టార్స్ అట్ చారిజీ క్రికెట్ మ్యాచ్
VIEW ALL
ఉగాది శుభాకాంక్షలు
VIEW ALL
హోలీ శుభాకాంక్షలు
VIEW ALL
ప్రపంచ జల దినోత్సవం ఫోటో గ్యాలరీ
VIEW ALL
కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు
VIEW ALL
శ్రీ కృష్ణ జన్మాష్టమి
VIEW ALL
చిరంజీవి స్పెషల్ గ్యాలరీ
VIEW ALL
ప్రాణానికి ప్రాణం స్నేహం...
VIEW ALL
శ్రీకళాసుధ ఉగాది పురస్కారాలు
తాజా వార్తలు
రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా విద్యుత్తు తయారీ అనేది ఇంధన మార్గాలకు ప్రత్యమ్నాయంగా, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరిస్తే, దాని వినియోగం ద్వారా అద్భుతాలు చేయవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు.. దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు..? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంటు అధికారులు వివరించారు.
హ్యాక్ టు ది ఫ్యూచర్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 'హ్యాక్ టు ది ఫ్యూచర్ 2026' ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ నేడు ముగిసింది. ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ బూట్క్యాంప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరు జిల్లాల నుంచి 23 విద్యార్థి బృందాలు (మొత్తం 111 మంది విద్యార్థులు) పాల్గొని, తమ చుట్టుపక్కల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల నమూనాలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా ఉన్న 742 ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న 'ఫ్యూచర్ స్కిల్స్' పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న అంశాలను ఈ ఈవెంట్ ఒక వేదికపైకి తీసుకువచ్చింది.
మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టినట్టు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ను నిలిపివేసినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన ప్రకటించారు. అలాగే, తాము ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ముసుగులో కేసీఆర్ రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారానికి దూరమైన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు ఇపుడు పగిటపూటే చుక్కలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో బీజేపీ నేతలు టీఎంసీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులతో కొందరు దాడికి పాల్పడ్డారు.
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు
భారత రాష్ట్ర సమితి నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీంతో ఆయనును తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న నాంపల్లి పోలీసులు... బాల్క సుమన్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రై బ్లాక్ కిస్మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్విఐసిసిఎఆర్
తిరుపతి: గత మూడేళ్లుగా, తిరుపతి ప్రాంతం ఒక ఆందోళనకరమైన ఆరోగ్య సంక్షోభాన్ని చూస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 175% పెరుగుదల కనిపిస్తోంది. 2022 చివరి నాటికి 2,556గా ఉన్న నమోదిత కేసులు, 2025 చివరి నాటికి 7,000కు పైగా పెరగడంతో, క్యాన్సర్ భారం ఇక్కడి కుటుంబాలపై గతంలో కంటే తీవ్రంగా పడుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గుట్కా, పొగాకు నమలడం. ఆకలి, అలసటను తట్టుకోవడానికి దీనిని పొలాల్లో, దుకాణాల్లో అతి సాధారణముగా వినియోగిస్తున్నారు. ఇక్కడి వారి జీవన విధానంలో అంతర్భాగమైపోయినట్లుగా ఈ అలవాటు మారిపోయింది.
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos