Photo Gallery Webdunia Special Webdunia Special Pawan Attends Bhakti Tv Channel Koti Deepotsavam 2610.htm

Notifications

భక్తి టీవీ చానల్ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్

వెబ్‌దునియా స్పెషల్ Even...

VIEW ALL
శ్రీరామ నవమి

శ్రీరామ నవమి

VIEW ALL
భారతి ముని 27వ ఫిల్మ్ అవార్డ్స్

భారతి ముని 27వ ఫిల్మ్ అవార్డ్స్

VIEW ALL
భక్తి టీవీ చానల్ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్

భక్తి టీవీ చానల్ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్

VIEW ALL
టీవీ స్టార్స్ అట్ చారిజీ క్రికెట్ మ్యాచ్

టీవీ స్టార్స్ అట్ చారిజీ క్రికెట్ మ్యాచ్

VIEW ALL
ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు

VIEW ALL
హోలీ శుభాకాంక్షలు

హోలీ శుభాకాంక్షలు

VIEW ALL
ప్రపంచ జల దినోత్సవం ఫోటో గ్యాలరీ

ప్రపంచ జల దినోత్సవం ఫోటో గ్యాలరీ

VIEW ALL
కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

VIEW ALL
శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీ కృష్ణ జన్మాష్టమి

VIEW ALL
చిరంజీవి స్పెషల్ గ్యాలరీ

చిరంజీవి స్పెషల్ గ్యాలరీ

VIEW ALL
ప్రాణానికి ప్రాణం స్నేహం...

ప్రాణానికి ప్రాణం స్నేహం...

VIEW ALL
శ్రీకళాసుధ ఉగాది పురస్కారాలు

శ్రీకళాసుధ ఉగాది పురస్కారాలు

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యంఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల యుటిలిటీ-స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, ఇంజినీరింగ్‌, సామగ్రి సేకరణ, నిర్మాణం(ఈపీసీ) కోసం భారతదేశంలో బ్రూక్‌ఫీల్డ్ యొక్క పునరుత్పాదక ఇంధన వేదిక అయిన లుమారాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు యాక్సిస్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశలలో స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఈ సౌర విద్యుత్ ప్లాంట్ యొక్క పూర్తి ఈపీసీ పనులను యాక్సిస్ ఎనర్జీ చేపట్టడంతో పాటు, 400 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్, దానికి అనుబంధంగా ఉన్న 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా అభివృద్ధి చేయనుంది.

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండిబాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్‌ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్సచెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌