Sunday, 20 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religion Articles
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 20 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
కథనాలు
ఆదివారం సూర్య భగవానుడి పూజ చేస్తే...? రోగనిరోధక శక్తిని పెంచి..?
Saturday,September 19, 2026
Radha Ashtami 2026: శనివారం పూట రాధా అష్టమి రావడం విశేషం.. ఇలా పూజ చేస్తే?
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం
Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?
జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు
సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?
Thursday, August 27, 2026
కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?
Wednesday, August 26, 2026
భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి
Monday, August 24, 2026
గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?
Wednesday, August 12, 2026
ఆ సమస్యలు తిరిగి రానివ్వని శ్రీ రామ నామం జపిస్తే చాలు
Monday, August 10, 2026
విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?
Friday, August 7, 2026
తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?
Thursday, August 6, 2026
ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?
Saturday, August 1, 2026
గురు పౌర్ణమి.. వ్యాస పూర్ణిమ.. శ్రీహరి అంశ.. కృష్ణ ద్వైపాయనుడిని పూజిస్తే?
Tuesday, July 28, 2026
Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..
Thursday, July 16, 2026
జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?
Monday, July 13, 2026
Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..
Saturday, July 11, 2026
జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్జామూన్లు..?
Monday, July 6, 2026
Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..
Saturday, June 27, 2026
ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?
Thursday, June 25, 2026
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత
మలేషియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం గాల్లో ఎగురుతూ వుంది. ఈ విమానం కౌలాలంపూర్ నుంచి సిడ్నీకి బయలుదేరింది. ప్రయాణికుల్లో ఓ వ్యక్తి ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. తనకు ఆస్తమా వ్యాధి వున్నట్లు అతడు చెప్పాడు. దీనితో విమాన సిబ్బంది అతడికి అత్యవసర చికిత్స అందించారు. ఐతే అతడి పరిస్థితి మరింత క్షీణించింది. అతడిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అతడు ప్రాణాలు కోల్పోయాడు. విమానం సిడ్నీ చేరుకున్న తర్వాత విమాన సిబ్బంది అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం.
సీబీఎస్ఈ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు
తిరుపతి: ప్రముఖ నటుడు, విద్యావేత్త డాక్టర్ ఎం. మోహన్ బాబు స్థాపించిన తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్(ఎస్వీఐఎస్) క్రీడా విభాగంలో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్లో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్-7 ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర బాస్కెట్బాల్ జట్టు విజేతగా నిలిచి సత్తా చాటింది. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన 188 జట్లతో పోటీపడిన ఈ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పంజాబ్లో జరగనున్న సీబీఎస్ఈ జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో ఎస్వీఐఎస్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించింది.
వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?
వందేభారత్ రైలు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఘట్కేసర్-బిబినగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో 20 నుండి 25 ఏళ్ల వయసున్న ఒక గుర్తు తెలియని మోటార్ సైకిలిస్ట్ మరణించాడు. సికింద్రాబాద్ స్టేషన్ నుండి తిరుపతికి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్, ఔషాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, సదరు వ్యక్తి బిబినగర్ పరిధిలోని ఔషాపూర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన తన మోటార్ సైకిల్పై కూర్చుని, కాళ్లతో నెట్టుకుంటూ వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన రైలు అతన్ని వెనుక నుండి ఢీకొట్టి, సుమారు 99 స్లీపర్ల పొడవు మేర ఈడ్చుకెళ్లి, ఆ తర్వాత ట్రాక్ పక్కన పడేసింది.
రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ ప్రాణాలు కోల్పోయారు. నల్లబెల్లి మండలం లెక్కలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి (40), రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆమె భర్త రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి విజయలక్ష్మి, ఆమె భర్త రవీందర్ ద్విచక్ర వాహనంపై నర్సంపేట నుండి లెక్కలపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు
జార్ఖండ్- ఒడిశా రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ. 2.20 కోట్ల రివార్డు కలిగిన సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు అసిమ్ మండల్ అలియాస్ ఆకాష్, పశ్చిమ బెంగాల్లో లొంగిపోయినట్లు అధికారులు గురువారం తెలిపారు. అతని అరెస్టుకు జార్ఖండ్ ప్రభుత్వం రూ.1 కోటి రివార్డును ప్రకటించగా, ఒడిశా ప్రభుత్వం రూ. 1.20 కోట్ల రివార్డును నిర్ణయించింది.
లేటెస్ట్
Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)
తమిళనాడు మధురైలోని సుప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం అట్టహాసంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లోనూ గుమిగూడిన భక్తులు, గురువారం నాడు చారిత్రాత్మక మహా కుంభాభిషేకం కార్యక్రమం ముగిసిన తర్వాత ఆలయ ప్రాంగణం నుండి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. ప్రధాన దైవాన్ని దర్శించుకోవడానికి గర్భాలయంలోకి ప్రజలను ఉదయం 10 గంటల తర్వాతే అనుమతించారు. దీనివల్ల ఆలయ ప్రాంగణంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయి, వారు చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావడంతో భవిష్యత్ పురోగతిపై ఆశలు పెరుగుతాయి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ఆర్థికంగా అనుకూలమైన రోజు. వ్యాపారంలో వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగిస్తే మంచి లాభాలు పొందవచ్చు.
గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?
గురువారం శ్రీ మహావిష్ణువుకు, జ్ఞానం, ధర్మం, విస్తరణలకు కారకుడైన బృహస్పతి (గురు గ్రహం)కి అంకితం చేయబడింది. ఈ రోజున పూజ చేయడం లేదా ఉపవాసం పాటించడం వల్ల ఆధ్యాత్మిక, జ్యోతిష్య శక్తులు అనుకూలమై, స్థిరత్వం, సౌభాగ్యం చేకూరుతాయని విశ్వసిస్తారు. గురువారం పూజతో ప్రయోజనాలు ఏంటంటే.. వివేకం, ఉన్నత విద్య లభిస్తుంది. గురు గ్రహం మేధస్సు, జ్ఞానం ఆధ్యాత్మిక ఎదుగుదలకు అధిపతి. ఈ రోజున పూజ చేయడం వల్ల విద్యార్థులు, పండితులు, నిపుణులు విశ్లేషణాత్మక, విద్యా సంబంధిత విషయాలలో రాణించడానికి సహాయపడుతుంది.
బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?
బుధవారం వినాయకుడి పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విఘ్నాలను తొలగించే గణేశుడిని బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల వరకు.. అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు పూజించే వారికి కోరిన కోరికలను నెరవేరుతాయి. వినాయక పూజతో వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆధ్యాత్మిక అడ్డంకులను తొలగించుకోవచ్చు. అలాగే బుధ గ్రహానికి అధిపతి బుధుడు. ఈయన బుద్ధి, వాక్కు, వ్యాపారానికి కారకుడు. బుధవారం బుధ గ్రహాన్ని స్మరించడం.. ఆయనకు ఉద్దేశించిన మంత్రాలను పఠించడం ద్వారా వాక్చాతుర్యం పెంపొందుతుంది.
16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యసిద్ధి కలిగి మీరు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పు లేదా కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా వచ్చిన ప్రయోజనాన్ని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవడం మంచిది.
Home
Horoscope
Shorts
Photos
Videos