0
సింహ వాహనంపై కోదండరాముడు
శుక్రవారం,ఏప్రియల్ 23, 2021
0
1
శుక్రవారం,ఏప్రియల్ 23, 2021
మొన్నటివరకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు, ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. కరోనా, లాక్డౌన్ కారణంగా కొన్నాళ్లు మూతపడిన ఆలయం, తిరిగి తెరచుకుని రోజుకు 50 వేల మందికి స్వామి దర్శనం కల్పించారు.
1
2
బుధవారం,ఏప్రియల్ 21, 2021
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుండి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ జరిగింది.
2
3
బుధవారం,ఏప్రియల్ 21, 2021
దేవతారాధన పూజలకు నిర్ధిష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు.
3
4
బుధవారం,ఏప్రియల్ 21, 2021
నేడు శ్రీరామ నవమి. శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అసలు శ్రీరాముడి జీవితాన్ని చూస్తే ఎన్నో సమస్యల సుడిగుండాల్లో ఆయన ఈదినట్లు అర్థమవుతుంది. ఆయన జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది. ఒక్కసారి ఆయన జీవితంలోకి తొంగి చూస్తే... ...
4
5
బుధవారం,ఏప్రియల్ 21, 2021
శ్రీరాముడు త్రేతాయుగంలో, చైత్రమాసం, వసంత ఋతువు శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకొంటారు.
5
6
మంగళవారం,ఏప్రియల్ 20, 2021
"రామ" అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ ‘శ్రీరాముని’ కనుగొనుచుండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్ర నామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు "ఓ ...
6
7
మంగళవారం,ఏప్రియల్ 20, 2021
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం ఏకాంతంగా జరిగింది.
7
8
మంగళవారం,ఏప్రియల్ 20, 2021
కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా విస్తరిస్తూ, విజృంభిస్తున్నది. అనేక కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నది. తిరుపతిలోనూ రోజు రోజుకూ కోవిడ్ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు, పెన్షనర్లు కరోనాతో మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ ...
8
9
సోమవారం,ఏప్రియల్ 19, 2021
జీవికి జనమరణ పరంపరలు తప్పనిసరి. జీవికి జన్మ లేకుండా మోక్షమనేది కడుదుర్లభం. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం కడుదుర్లభం. జన్ రాహిత్య సాధనకై సువర్ణ అవకాశం.
9
10
సోమవారం,ఏప్రియల్ 19, 2021
మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది.
10
11
సోమవారం,ఏప్రియల్ 19, 2021
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఊరటనిచ్చే కబురు చెప్పింది. టికెట్లు బుక్ చేసుకుని కరోనా ...
11
12
శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
ఆంజనేయుడు ఆంధ్రలోనే పుట్టారని టీటీడీ అంటోంది. తిరుమలనే ఆయన జన్మస్థలమని అంటోంది. కానీ కర్ణాటక మాత్రం ఆయన కన్నడిగుడే అంటోంది.
12
13
గురువారం,ఏప్రియల్ 15, 2021
ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే..
13
14
బుధవారం,ఏప్రియల్ 14, 2021
తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట.
ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట. భవిష్యత్తులో ...
14
15
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
వాయుపుత్రుడైన హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు. టీటీడీ పండితులతో ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని ...
15
16
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు.
16
17
సోమవారం,ఏప్రియల్ 12, 2021
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో మంగళవారం వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది ...
17
18
శనివారం,ఏప్రియల్ 10, 2021
మన దేశం ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోయిన దేశం. ఏ పని చేసే ముందైనా ఆ భగవంతుని స్మరించి ప్రారంభించడం ఆనవాయితీ. వివాహం దగ్గర్నుంచి వ్యాపారం, చదువు ఇలా ఎన్ని తీసుకున్నా ప్రతి పనికి భగవంతుని స్మరణ చేస్తారు.
18
19
గురువారం,ఏప్రియల్ 8, 2021
శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము.
19