Religions

Notifications

  1. ఆధ్యాత్మికం



నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్జనసేన పార్టీలో కొత్తగా చేరేవారిని సమన్వయం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీలో తాజాగా రాజ్యసభకు ఎంపికైన లింగమేనని రమేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, హరిప్రసాద్, పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు.

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..