0
టిటిడిలో సంస్కరణలు, ధార్మిక సేవలు అమలు బాగున్నాయి: ప్రివిలేజస్ కమిటీ ఛైర్మన్
మంగళవారం,జనవరి 19, 2021
0
1
తిరుమల గిరుల్లో క్రమంగా భక్తలు రద్దీ పెరుగుతోంది. ఆదివారం 37,849 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. 15,338 ...
1
2
కరోనా కారణంగా ఆలయాల్లో సేవలు, ప్రత్యేక దర్సనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరుచానూరు లాంటి ప్రధాన ఆలయాల్లో ఇప్పటికీ సాధారణ దర్సనమే ఉంది.
2
3
శనివారం,డిశెంబరు 26, 2020
డిసెంబర్ మాసంలో ఇప్పటికే ఐదు సార్లు శ్రీవారి హుండి ఆదాయం 3 కోట్లు దాటింది. లాక్ డౌన్ అనంతరం శనివారం రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు సంఖ్య 45వేలు దాటనుంది.
3
4
శుక్రవారం,డిశెంబరు 25, 2020
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. శుక్రవారం వేకువజాము నుంచే ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో భక్తులు క్యూకట్టారు. ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, ...
4
5
బుధవారం,డిశెంబరు 23, 2020
ఈ నెల 25వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినంరానుంది. దీన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది. అలాగే, వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు ...
5
6
మంగళవారం,డిశెంబరు 22, 2020
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది టిటిడి.
6
7
శనివారం,డిశెంబరు 19, 2020
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కరోనా తరువాత గత వారం క్రితం ఒకసారి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం రాగా మరోసారి హుండీ ఆదాయం అదేస్థాయిలో పెరిగింది.
7
8
గురువారం,డిశెంబరు 17, 2020
కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమితిస్తున్నట్లు టిటిడి ఈవో జవహర్ రెడ్డి చెప్పారు.
8
9
బుధవారం,డిశెంబరు 16, 2020
బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం మరింత ప్రియం కానుంది. భక్తులపై అదనపు చార్జీలు వసూలు చేయాలని దుర్గమ్మ ఆలయ పాలక మండలి నిర్ణయించింది. అంటే, దర్శన టిక్కెట్లతో పాటు.. ఇతర ప్రసాదాల ధరలు పెంచాలని తీర్మానించింది. ఈ పెంచిన ధరలు కొత్త సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి ...
9
10
సోమవారం,డిశెంబరు 14, 2020
ఈ యేడాది ఆఖరి సూర్యగ్రహణం సోమవారం కనిపించనుంది. ఇది వృశ్చిక, మిధున రాశుల్లో సంభవించనుంది. సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు మొదలయ్యే గ్రహణం రాత్రి 12.23 గంటల వరకూ ఉంటుందని పండితులు వెల్లడించారు. అయితే, ఈ సూర్యగ్రహణం మాత్రం మన దేశంలో మాత్రం కనిపించదు. ...
10
11
ఆదివారం,డిశెంబరు 13, 2020
కరోనా వైరస్ మహమ్మారి భయం ఇంకా వీడిలేదు. పైగా, ఈ వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ దేశంలో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తితిదే అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ముఖానికి ...
11
12
శుక్రవారం,డిశెంబరు 11, 2020
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం పలు ఆంక్షలను తితిదే బోర్డు విధించింది. ఇపుడు ఈ ఆంక్షలన్నింటిని ఎత్తివేసింది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ...
12
13
శుక్రవారం,డిశెంబరు 11, 2020
ఈ నెలాఖరులో వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుంది. దీన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం 2 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించనుంది. ఇందుకోసం 2 లక్షల ఆన్లైన్ టిక్కెట్లను రిలీజ్ చేసింది.
13
14
గురువారం,డిశెంబరు 3, 2020
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) గురువారం ఘనంగా ప్రారంభమైంది.
14
15
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధవారం తిరుమల వసంత మండపంలో అచ్యుతార్చన, గోపూజ శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించింది.
15
16
ఈనెల 25వ తేదీ ముక్కోటి ఏకాదశి సంధర్భంగా పది రోజుల పాటు భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్సనం కల్పించడం ఆనందదాయకమన్నారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి.
16
17
మంగళవారం,డిశెంబరు 1, 2020
సంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రస్తుతం దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమలులో వుంది. ఇందులో భాగంగా దేశంలోని పలు సుప్రసిద్ధ ఆలయాల్లో డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నారు. తాజాగా షిరిడీ సాయిబాబాను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఆలయ ట్రస్టు నిర్వాహకులు కీలక ...
17
18
వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలని నిర్ణయించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు ...
18
19
తిరుమలలో వెలసివున్న కలియుగ ప్రత్యక్షదేవంగా కోటానుకోట్ల మంది కొలిచే శ్రీవేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం నానాటికీ పెరిగిపోతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి తితిదే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇలా కొండపైకి వచ్చే భక్తులు ...
19