Romance

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం



నేపాల్ వరద ప్రళయం మృతులు 675 - 275 మంది భారతీయుల జాడ ఎక్కడ?

నేపాల్ వరద ప్రళయం మృతులు 675 - 275 మంది భారతీయుల జాడ ఎక్కడ?హిమాలయా దేశం నేపాల్‌లో సంభవించిన వరద ప్రళయంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 675కు చేరింది. మరో 2,498 మంది గల్లంతైనట్టు సమాచారం. భారీ వరదలకు 589 మంది విదేశీయులతో సహా 753 మంది పర్యాటకులు కనిపించడం లేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు, కష్టాల్లో ఉన్న నేపాల్‌కు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. సహాయక చర్యల కోసం నాలుగో విమానంలో 11 టన్నుల సామాగ్రిన ఖాట్మండుకు భారత్ పంపించింది. వంతెనల నిర్మాణం కోసం భారీగా పరికరాలు, సాంకేతిక బృందాలను భారత్ పంపిస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు భారత్ 68.5 టన్నుల సహాయక సామాగ్రిని నేపాల్‌కు యుద్ధప్రాతిపదికన చేరవేసింది.