Tuesday, 14 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Telugu Cinema News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 14 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
తెలుగు సినిమా
కథనాలు
Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన సంచలనాత్మకం : రావు బహదూర్ పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ
Tuesday,July 14, 2026
కోలీవుడ్లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...
పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్
Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్
Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్
Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే
Monday, July 13, 2026
SS Karthikeya: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి జానర్లో సినిమా రాలేదు :ఎస్ఎస్ కార్తికేయ
Monday, July 13, 2026
నా భర్త 50 ఎఫైర్లు పెట్టుకున్నా మీకేంటి నష్టం? నటుడు గోవిందా భార్య
Monday, July 13, 2026
రమ్యకృష్ణ లంచ్ బాక్సును చూపెట్టిన శ్రుతి హాసన్ (video)
Monday, July 13, 2026
Maheshbabu: బాబాయ్ అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీ ఆశీర్వాదం కావాలి: జై కృష్ణ ఘట్టమనేని
Monday, July 13, 2026
క్రైమ్, కామెడీ అంశాలతో చోర శికామణులు చిత్రం ప్రారంభం
Monday, July 13, 2026
Rashmika : రణబాలి చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్
Monday, July 13, 2026
Ramayanam trailer: మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో రామాయణం ట్రైలర్ అదుర్స్
Monday, July 13, 2026
'మా ఇంటి బంగారం'తో సెంచరీ కొట్టిన సమంత (వీడియో)
Sunday, July 12, 2026
అసోసియేషన్ వివాదం : జానీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్ల ఆగ్రహం
Sunday, July 12, 2026
ముగిసిన సర్వసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు
Sunday, July 12, 2026
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి
Saturday, July 11, 2026
Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
Saturday, July 11, 2026
అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది
Saturday, July 11, 2026
Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ
Saturday, July 11, 2026
next news
తాజా వార్తలు
జయలలితకో న్యాయం.. జగన్మోహన్ రెడ్డికో న్యాయమా? మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్న
ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టుకున్న కేసులో తమిళనాడు రాష్ట్రంలో నాటి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలితను సీఎం పదవికి అనర్హురాలు అయ్యారని, కానీ, ఏపీలో మాత్రం ఇదే తరహా కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగారంటూ తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు. జగన్ అవినీతి కేసులపై దర్యాప్తు సంస్థలు ఎటూ తేల్చడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
కర్నూలు హిట్ అండ్ రన్ కేసు.. జాగింగ్ వెళ్తూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణంలో మంగళవారం జరిగిన హిట్-అండ్-రన్ ఘటనలో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్పై జాగింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ను ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ పోలీస్ అధికారి ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డుపై పడి అక్కడికక్కడే మరణించారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) రెండవ బెటాలియన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి (43)గా గుర్తించారు.ఈ ఘటన బళ్లారి చౌరస్తా సమీపంలో జరిగింది.
ఆంధ్రలో కోవిడ్ కేసులు, పరిస్థితి ఎలా వుంది?
2019 నుంచి 2022 వరకూ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమించి కట్టడి చేసాయి. ఐతే ఈ కరోనా వేరియంట్లు మాత్రం ఒక పట్టాన వదలడంలేదు. తాజాగా 2022 తర్వాత ఇప్పుడు జూలై నెలలో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీనితో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ రెండు జిల్లాల పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరో 8 యాక్టివ్ కేసులు వెలుగుచూసాయి.
ఆగస్టు 15న ఏపీ జాబ్ క్యాలెండర్, 3,168 పోస్టులు భర్తీకి రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రెండో విడద ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటు పదోన్నతులపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ ప్రకారం వచ్చే ఆగస్టు 15 నాటికి రెండో విడత ఉద్యోగ నియామకాలు సుమారు 3,168 పోస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీటిలో గ్రూప్ 1 పోస్టులు 91 వున్నట్లు చెబుతున్నారు. కాగా గత మార్చి నెలలో 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఉగాదికి విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా వుంటుందని ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ తెలియజేసారు.
జూలై 14, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?
జూలై 14, 2026, మంగళవారం నాడు, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చురుకైన రుతుపవన వర్షాలకు స్వల్ప విరామం ఉంటుందని వాతావరణ సూచన తెలియజేస్తోంది. దీని ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో వేడి, తేమతో కూడిన వాతావరణంతో పాటు అక్కడక్కడా వడగాలుల పరిస్థితులు నెలకొంటాయి. రెండు రాష్ట్రాలలోనూ బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి. మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos