Tuesday, 15 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Telugu Culture
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 15 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
సాహిత్యం
కళలు మరియు సంస్కృతి
తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”
Friday,December 27, 2024
సీగ్రమ్ యొక్క 100 పైపర్స్ ది లెగసీ ప్రాజెక్ట్తో ఇండియన్ కాలిగ్రఫీకి సరికొత్త జీవితం
ప్రభుత్వం తరపున తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహించాలి.. డాక్టర్ నూనె అంకమ్మ రావు
వార్షిక వేడుకలను జరుపుకున్న తత్వార్థ డ్యాన్స్ స్టూడియో
అన్నమాచార్య సాహిత్యంతో కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్తో కలిసి భజన-గోవింద నందనందన
ఆధునిక కళలు, సంస్కృతికి వేదికగా నిలిచిన హైదరాబాద్లోని దీవార్స్ స్టే క్యూరియస్ హెచ్క్యూ
Sunday, August 6, 2023
సంస్కృతం- ప్రాక్రిత్ స్టడీస్ ప్రోత్సాహానికి మూర్తి ట్రస్ట్ 75 మిలియన్ రూపాయలు
Tuesday, December 13, 2022
అద్భుతం, అద్వితీయం... కుమారి అవని రెడ్డి నృత్యం
Saturday, October 15, 2022
ప్రసిద్ధ రచయిత అమిష్ త్రిపాఠి కథలను ఇప్పుడు అన్ని భారతీయ భాషలలో వినవచ్చు
Wednesday, October 20, 2021
భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ శాస్త్ర ప్రచారం, ప్రజాదరణ, వ్యాప్తి
Wednesday, October 20, 2021
నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి
Thursday, July 23, 2020
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు-తెలుగు విద్యార్థులకు చేయూతినివ్వండి
Friday, December 27, 2019
ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రకాశం జిల్లా కవులకు ఆహ్వానం
Thursday, December 26, 2019
15న గురజాడ ''దేశభక్తి'' గేయంపై ఆలాపన పోటీలు
Friday, September 6, 2019
దాశరథి, సినారెల కవిత్వం - ఉర్దూ సాహిత్య ప్రక్రియా ప్రభావం
Wednesday, July 31, 2019
శంకరాభరణం శంకరశాస్త్రి అంటే ఎవరో తెలుసా?
Thursday, July 25, 2019
'మా తెలుగు తల్లి'కి గేయరచయిత శంకరంబాడి సుందరాచారి పుట్టినరోజు
Friday, August 10, 2018
వేశ్యతో సంబంధం వుంటే పాపమా? వారిని పువ్వులతో కూడా కొట్టకూడదట...
Friday, August 3, 2018
“శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై లఘు చలన చిత్రోత్సవం... మొదటి బహుమతి రూ.10 లక్షలు
Wednesday, September 20, 2017
కూచిపూడి నృత్య నాటకాల రచనలకు ఆహ్వానం
Thursday, March 2, 2017
next news
తాాజా వార్తలు
రైల్వే పట్టాలపై కూర్చుని ఏం మాటలు.. రైలు ఢీకొని.. భారత సంతతి యువతి, స్నేహితుడు మృతి
న్యూజెర్సీలో భారత సంతతి యువతితో పాటు ఆమె స్నేహితుడు రైలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం నాడు స్ప్రింగ్ స్ట్రీట్ స్టేషన్లో పట్టాలపై ఉన్న ఇద్దరు వ్యక్తులను సబ్వే రైలు ఢీకొట్టడంతో వారు మరణించారు. మృతులను న్యూజెర్సీలోని డేటన్కు చెందిన 24 ఏళ్ల మలైకా చిత్రే, న్యూజెర్సీలోని సేర్విల్లేకు చెందిన నవం కౌల్గా గుర్తించారు. చిత్రే భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి కాగా, కౌల్ నేపాలీ-అమెరికన్. వీరిద్దరూ రట్జర్స్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
పల్నాడులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట సోమవారం నాడు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్, గొడ్డల్ల లచ్చమ్మ అనే ఈ ఇద్దరు మావోయిస్టులు, నరసరావుపేటలోని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) కార్యాలయంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమక్షంలో లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు చెందినవారని, లచ్చమ్మ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరామపురం తండాకు చెందినవారని ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరూ మావోయిస్టు ఉద్యమం కోసం అర్బన్ డెన్ కీపర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం.
కన్నకూతురిని కత్తితో గొంతు కోసి తల్లి దారుణ హత్య.. ఎక్కడ?
ఏడాదిన్నర వయసున్న కన్నకూతురిని కత్తితో గొంతు కోసి తల్లి దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురం జిల్లా మలయింకీజు సమీపంలోని విలావూర్ కోడ్ గ్రామంలో.. తల్లి క్రిస్టీ (29) బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుని కన్నకూతురుని మట్టుబెట్టింది. బాధిత బాలికను ఇవానా అలియాస్ అన్నా (సంవత్సరమున్నర)గా గుర్తించారు.
కామారెడ్డి జిల్లా.. యాసిడ్ దాడి ఘటనలో మహిళ మృతి.. భర్తే ఆ పని చేశాడా?
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి, భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామం శివార్లలో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో దివ్యవాణి (32) అనే మహిళ మరణించింది. దివ్యవాణి తల్లి స్వస్థలం భిక్కనూర్ మండల కేంద్రం కాగా, ఆమె పదేళ్ల క్రితం నిజామాబాద్ పట్టణానికి చెందిన అరవింద్ను వివాహం చేసుకుంది. గత కొద్ది నెలలుగా కుటుంబ గొడవల కారణంగా, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి భిక్కనూర్లో నివసిస్తోంది. సెప్టెంబర్ 11న, దివ్యవాణి తన ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లి తిరిగి రాకపోవడంతో, ఆమె తండ్రి మధు ఆందోళన చెంది స్థానిక భిక్కనూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిక్కనూర్ పోలీసులు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు.
బేగమ్ బజార్లో 3,83,800 అమెరికన్ వజ్రాలతో బంగారు పూత గణేశుడు (video)
గణేశ చతుర్థి సందర్భంగా హైదరాబాద్లోని బేగమ్ బజార్లో ఉన్న లిచీ పెర్ల్ సెట్ జ్యువెల్స్ 3,83,800 అమెరికన్ డైమండ్లతో అలంకరించబడిన, 24 క్యారెట్ల బంగారు పూత కలిగిన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న మూడవ ఏడాది గణేశ ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించి ప్రతిష్టించినట్లు లిచీ పెర్ల్ సెట్ జ్యువెల్స్ నిర్వాహకుడు ఆధార్ అగర్వాల్ తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ను ప్రేమిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వచ్చాయి. ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా షూటింగ్ సమయంలో తరుణ్, ఈషా మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు గతంలోనే వినిపించాయి. అంతేకాదు, ఈషా తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని తరుణ్ గతంలో చెప్పినట్లు సమాచారం.
Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస
సీనియర్ నటి రమ్యక్రిష్ణ తో కలిసి నటించడం అంటే తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానంటూ మంచు మనోజ్ తన మనసులోని మాటను ఆవిష్కరించారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తన సోషల్ మీడియాలో డేవిడ్ రెడ్డి సినిమాలో ఆమె లుక్ ను విడుదల చేశారు. ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే అంటూ ఆమె తీక్షమైన లుక్ గురించి వ్యాఖ్యానించారు.
Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి జరుపుకున్న సంప్రదాయ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాబోయే తల్లి అయిన సమంత శ్రీ చక్ర యంత్రంతో పవిత్ర కేంద్రంలో కూర్చుని జరుపుకునే ఆచారాన్ని ఆమె వివరంగా వివరించారు. ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలకు ఆ యంత్రంలోని తొమ్మిది ఆవరణలు ప్రతీకలని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. ఆ యంత్రం మధ్యలో ఉండే బిందువు సృష్టికి మూలాధారానికి చిహ్నంగా నిలుస్తుంది. సమంత ఈ పురాతన ఆచారాల పట్ల తన గాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు.
Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్
డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సెప్టెంబర్ 18న విడుదల చేయనుంది. ఈ క్రమంలో సుమన్ చిత్ర టీజర్ను విడుదల చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos