Friday, 10 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Tv News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 10 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
టీవీ టైమ్
వార్తలు
2025 హాలిడే సీజన్ కోసం POGOలో సరికొత్త షోలు, ఎపిసోడ్లు
Friday,December 12, 2025
సీరియల్లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కే అనుమతి - జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో
బలహీనమైన వారు స్త్రీలు అనే మూస భావనలను బద్దలు కొట్టే కథను దక్షిణాది ప్రేక్షకులు మెచ్చుకుంటారు
'రిస్తోం కా లైవ్ టెలికాస్ట్' అనేది ప్రతి కుటుంబానికి సంబంధించినది: హిమానీ శివపురి
దక్షిణాది ప్రేక్షకులు మరాఠీ ఐకాన్ జయవంత్ దాల్వీ ప్రతిభను గుర్తిస్తారు: గుల్కీ జోషి
“మనం వినని ఆడవాళ్ళ కథలు తప్పక చెప్పాలి’’ అంటున్న సరితా జోషి
Wednesday, March 20, 2024
పిల్లలను చెడకొట్టేవిధంగా టీవీ ప్రోగ్రామ్ లు వున్నాయా?
Monday, March 11, 2024
వృద్ధాప్యం లోని విషాదకరమైన ఒంటరితనం: సంధ్యా ఛాయా కదిలిస్తుందంటున్న దీపక్ ఖాజీర్ కేజ్రీవాల్
Friday, February 23, 2024
విభిన్నమైన ఆలోచనతో స్టార్ మా సూపర్ సింగర్
Thursday, December 21, 2023
ప్రేమ భాష విశ్వవ్యాప్తం, ప్రతి ఒక్కరూ దానిని అర్థం చేసుకోగలరు: మిలింద్ పాఠక్
Saturday, October 7, 2023
ప్రపంచంలోని అత్యుత్తమ పని ఒక భాషకే పరిమతం కాకూడదు : శ్రియా పిల్గావ్కర్
Friday, August 11, 2023
జీ థియేటర్ 'సచ్ కహూన్ తో' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్- తెలంగాణా వీక్షకుల కోసం తెలుగులో ప్రసారం
Tuesday, August 1, 2023
ఇంటిని కలుషితం చేస్తున్న సీరియల్స్ ఓ శాపంగా మారాయా!
Friday, June 9, 2023
జూలై 17న జీ తెలుగులో పెళ్లి సందడి
Thursday, July 14, 2022
జూన్ 18న వరంగల్ ప్రేక్షకులను అలరించనున్న 'జీ తెలుగు సపరివార సకుటుంబ సమేతంగా'
Friday, June 17, 2022
డీటీహెచ్ ఆఫరింగ్గా భారతీయ టీవీ తెరలపైకి జిందగీ
Monday, May 23, 2022
అన్ లిమిటెడ్ ఫన్, నో ఫ్రస్టేషన్.. జీతెలుగు మహోత్సవంలో సందడి చేసిన F3 టీమ్
Friday, May 20, 2022
‘దేవతలారా దీవించండి’: అతనికి ఆడవాళ్లంటే అలుసు- కానీ ఆమెకి అతని మీదే మనసు
Saturday, April 30, 2022
అను - ఆర్యలకు అవధుల్లేని మీ ప్రేమ ఎంత మధురమో తెలియచేయాలి అనుకుంటే…
Tuesday, January 4, 2022
బొంగేది... బొంగేది... యాంకర్ శ్రీముఖి... 'పటాస్' ఆగట్లేదు...
Saturday, May 27, 2017
next news
తాజా వార్తలు
జూలై 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్లో జూలై 10న ప్రధానంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగలు, రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం (10శాతం అవకాశం) ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత: 37 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత: 29 డిగ్రీలు తేమ: 51శాతం గాలి వేగం: పడమర దిశ నుండి గంటకు 12 మైళ్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణ : తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గినప్పటికీ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) నివేదిక ప్రకారం జూలై 10న రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. హెచ్చరిక: శుక్రవారం (జూలై 10) రాష్ట్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి
ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అమాయక యువతీయువకులు బలవుతున్నారు. కన్నబిడ్డలను ప్రయోజకులను చేయాలన్న ఆశతో వారిని పెద్ద చదువులు చదివించేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పంపుతుంటే.. వారు కాస్తా ప్రక్కదారి పడుతున్నారు. ఇలాగే నంద్యాలకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో బీసీఎ చదివేందుకు వెళ్లి బెట్టింగ్ లోన్ యాప్స్ ఉచ్చులో ఇరుక్కున్నాడు. ఏజెంట్లు పెట్టే బాధను తట్టుకోలేక ఆ యువకుడి తండ్రి కొడుకును ఆగ్రహంతో కొట్టి చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 22 ఏళ్ల వంశీకృష్ణ ఇటీవలే బెంగళూరులో బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణుడయ్యాడు.
విజయవాడలో ఆర్టీసీ ఓ వ్యక్తిని ఢీకొంది.. ఆ తర్వాత ఏమైందంటే?
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక పాదచారి మరణించాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్ స్టేషన్ ఆవరణలో చాలా మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, డ్రైవర్ వేగంగా వాహనాన్ని నడిపి సదరు వ్యక్తిని ఢీకొట్టారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పటికీ డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రంలోని గోవింద్నగర్కు చెందిన 42 ఏళ్ల బులు సాహూ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఖమ్మం బైపాస్ రోడ్డుపై 113 కిలోల గంజాయి పట్టివేత.. విలువ రూ.56లక్షలు
ఖమ్మం బైపాస్ రోడ్డుపై రెండు కార్లలో రూ. 56 లక్షల విలువైన 113 కిలోల గంజాయిని తరలిస్తున్నారన్న ఆరోపణతో మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు చెందిన రవి జాదవ్ (28), గోపీనాథ్ శుక్లే (55), సంతోష్ తయ్యప్ప (40), మోహన్ భీకాజీ యాదవ్ (36)గా గుర్తించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్
హైదరాబాద్: కెనరా బ్యాంక్ 'స్ట్రాటజీ, రీసోర్సెస్- గవర్నమెంట్ సర్వీసెస్' వింగ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ అలోక్ కుమార్ అగర్వాల్, అలాగే హైదరాబాద్ సర్కిల్ హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కళ్యాణ్ ముఖర్జీ.. తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, బ్యాంక్ సాధిస్తున్న పటిష్టమైన వ్యాపార వృద్ధితో పాటు.. ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి, డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధికి అండగా నిలవడానికి కెనరా బ్యాంక్ చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాలను చీఫ్ జనరల్ మేనేజర్ గౌరవ గవర్నర్కు వివరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
ఆర్తి ల్యాబ్లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు
ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్, ఆరిజిన్ మెడికల్ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన ఆరిజిన్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రసవపూర్వ అల్ట్రాసౌండ్ సంరక్షణ యొక్క నాణ్యతను, అందుబాటును మెరుగుపరచడానికి తమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాలుగా, ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసి, అధిక సంఖ్యలో రోగులు వచ్చే క్లినికల్ వాతావరణాలలో తల్లి - పిండం ఇమేజింగ్కు మద్దతు ఇచ్చే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి, ధృవీకరించాయి. తద్వారా కాబోయే తల్లులు స్థిరమైన, అధిక-నాణ్యత గల ప్రసవపూర్వ అంచనాలను పొందేలా ఇవి సహాయపడ్డాయి.
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
Home
Horoscope
Shorts
Photos
Videos