పరోటా తింటే ఆరోగ్యానికి ప్రమాదకరమా?

మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. మైదాతో చేసేదే పరోటా. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.

credit: Instagram

మైదా పిండితో చేసే పరోటా జీర్ణంకాక పేగులకు అతుక్కుపోతాయి. పేగుల్లో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు.

గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు.

కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.

మైదాతో చేసే పరోటాతో ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే, మరింతగా తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించాలి.