కోహినూర్ వజ్రాల గని గోల్కొండ కోట, ఇప్పుడిలా వుంది

గోల్కొండ కోట మధ్యయుగ సుల్తానుల కాలంలో వర్థిల్లింది.

Credit: Girish Srivastav

ప్రత్యేకంగా క్రీ.శ 1518-1687లో గోల్కొండ కుతుబ్ షాహీ సామ్రాజ్యం యొక్క రాజధాని.

హైదరాబాద్‌ నగరానికి 11 కి.మీ దూరంలో నిర్మించిన ఈ కోట చాలా ప్రసిద్ధి చెందింది.

గోల్కొండ కోట 17వ శతాబ్దం వరకు ప్రసిద్ధ డైమండ్ మార్కెట్‌గా పరిగణించబడింది.

ఈ కోట కోహినూర్‌తో సహా కొన్ని అత్యుత్తమ వజ్రాలను ప్రపంచానికి అందించింది.

ఒకప్పుడు రాజులు, రాజ్యాలు, నిజాంల మధ్య విభజించబడిన ప్రారంభ భారతదేశపు చిత్రం ఇది.

కోట మొత్తం 120 మీటర్ల ఎత్తయిన నల్ల గ్రానైట్ రాతి కొండమీద నిర్మించారు.