Woman Articles

Notifications

  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు



రిసెప్షన్ కౌంటర్‌కు నిప్పు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి

రిసెప్షన్ కౌంటర్‌కు నిప్పు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మరణించినట్లు ఆరోపిస్తూ, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి రిసెప్షన్ ప్రాంతానికి నిప్పు పెట్టారు. సమాచారం ప్రకారం, మరణించిన వ్యక్తిని పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ వెంకటరమణ (36)గా గుర్తించారు. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని రోజుల క్రితం ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగి మరణించిందని ఆరోపిస్తూ, న్యాయం చేయాలని కోరుతూ బంధువులు నిరసన చేపట్టారు.

గుంతకల్లు- బళ్లారి మధ్య 3వ- 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం.. బాబు, పవన్ థ్యాంక్స్

NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియో

NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియోNEET పేపర్ లీక్ పైన జరుగుతున్న ఆందోళన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆందోళనపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. అసలు NEET పేపర్ లీక్ పైన నిరసనలు చేస్తున్న విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద వున్నది కొద్దిమందేననీ, రీల్స్, ఇన్‌స్టా వీడియోలు చేసుకునేందుకు వచ్చినవారు పెద్దఎత్తున వున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. NEET పేపర్ లీక్ పైన ఆందోళన చేస్తున్న కొంతమంది వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిలదీసి... మీకసల్ నీట్ అంటే ఏమిటో తెలుసా అని అడిగితే వారు తెల్లమొహం వేశారు. నీట్ అంటే ఏమిటో తెలియదు, కానీ ఆందోళన చేస్తామంటూ బయలుదేరారు అంటూ నిలదీశారు.