Friday, 10 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Yoga Articles
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 10 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
యోగా
కథనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా.. థీమ్ ఇదే..
Saturday,June 20, 2026
శీర్షాసనం వేసేవారు తెలుకోవాల్సిన విషయాలు
యోగాసనాలు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
యోగా ఎందుకు చేయాలో తెలుసా?
యోగ సాధనలో పాటించాల్సిన నియమాలు
లండన్లో యోగా చేస్తున్న కుక్కలు !
Monday, October 26, 2009
హి హ్హి హ్హ్హి.. హ హ్హ హ్హ్హ... హాస్య యోగా!!
Saturday, October 24, 2009
యోగా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి..?
Tuesday, October 6, 2009
యోగాసనాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపు
Friday, September 4, 2009
దృష్టి లోపం కలిగినవారు యోగా చేయండి
Tuesday, March 24, 2009
యోగా వలన మానసికోల్లాసం
Thursday, March 19, 2009
బీపీ ఉందా... ప్రణాయామం చేయండి
Wednesday, December 31, 2008
వంటికి యోగా మంచిదేగా...
Tuesday, October 21, 2008
సముద్రయానంలో యోగా
Monday, September 1, 2008
నేను తెగ తింటాను : శిల్పా శెట్టి
Saturday, June 7, 2008
యోగాసనాలు వేసే ముందు...
Wednesday, February 20, 2008
యోగా అంటే ఏమిటి..?
Wednesday, February 20, 2008
next news
తాాజా వార్తలు
Pawan kalyan: రోడ్ల నాణ్యతలో దేశవ్యాప్తంగా 2వ స్థానానికి ఎగబాకిన ఏపీ
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. వర్షాకాలంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రస్తుత ఎన్డిఎ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో, గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రేయసికి అసభ్య సందేశాలు పంపిన ఫ్రెండ్, మర్మావయాలు నలిపేసి హతమార్చారు
హైదరాబాద్ పసుమాములలో దారుణం జరిగింది. తన తల్లితో కలిసి నివశిస్తూ చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు తన స్నేహితుల చేతుల్లోనే అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పసుమాములలో 22 ఏళ్ల నిషాని సుహాస్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఇతడు సికింద్రాబాదులో వుండగా గంజాయి మత్తులో పడటాన్ని గమనించిన తల్లి అక్కడ నుంచి మకాం మార్చింది. కొడుకు తప్పుదోవ పడుతున్నాడని సికింద్రాబాదు వదిలి పసుమాములలో సొంతగా ఇల్లు కొని అక్కడే కొడుకుతో కలిసి వుంటోంది.
కరూర్లో తొక్కిసలాట.. స్మారక చిహ్నం ఏర్పాటు.. సీఎం విజయ్
కరూర్లో సెప్టెంబర్ 27, 2025న జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శుక్రవారం ప్రకటించారు. ఆ విషాద ఘటన తర్వాత కరూర్లో పర్యటించిన విజయ్, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన 32 ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేయనున్నారు. అనంతరం, కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
YS Jagan: ఖమ్మం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. జగన్, రేవంత్, భట్టి చిత్రాలతో బ్యానర్లు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో శుక్రవారం జరగనున్న రైతు ఆశీర్వాద సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఆర్థిక సాయం చివరి విడత నిధులను ఆయన విడుదల చేయడంతో పాటు, అర్హులైన రైతులకు ఈ-పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేస్తారు.
హైదరాబాదులో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు.. రూ. 77.31 కోట్లు మంజూరు
హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, మూడు సంవత్సరాల పాటు కొత్త సిగ్నల్స్ ఏర్పాటు, పరీక్ష, పనితీరులోకి తీసుకురావడం (ఎస్ఐటీసీ) కోసం రూ. 77.31 కోట్ల పరిపాలనాపరమైన ఆమోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గురువారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిపాలనాపరమైన ఆమోదం అందిన తర్వాత, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తగిన చర్యలు చేపడతా
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Aadi Saikumar: హిందూ, ముస్లిం ప్రేమకథ తో సైరాబాను మొదటి షెడ్యూల్ పూర్తి
శంబాల ఘనవిజయంతో మంచి జోష్లో ఉన్న హీరో ఆది సాయి కుమార్, ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్,కమర్షియల్ అంశాల కలయికతో రూపొందుతున్న మరో ఆసక్తికరమైన ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. 'కె-ర్యాంప్' తర్వాత, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ 'సైరాబాను'. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ-నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ను సమర్పిస్తున్నారు. "A Fun Filled Journey of Love, Faith & Destiny' అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో బాంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు.
Pooja Hegde: క్లాస్మేట్స్ దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కథగా శ్రీ శ్రీ చిత్రం
దుల్కర్ సల్మాన్ నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో #DQ41తో బిజీగా ఉన్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న 10వ చిత్రం. ఇషాన్ సక్సేనా సహ నిర్మాత. ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను అందంగా మేళవించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ ఈ జంట మధ్య ఉన్న ఆకట్టుకునే కెమిస్ట్రీ ప్రజెంట్ చేశాయి. ఇప్పుడు సినిమా టైటిల్తో పాటు, ప్లజెంట్ ఫస్ట్-లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు.
వున్నదే చాలు.. ఇంకో కారు.. లగ్జరీ జీవితం కోసం ముద్దు సన్నివేశాలు అక్కర్లేదు.. సాయిపల్లవి
ముద్దు సన్నివేశాలు... ఇంటిమేట్ సీన్లపై ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి స్పందించింది. చాలామంది దర్శకులు, నిర్మాతలు తనను ముద్దు సన్నివేశాల్లో నటించమని చెప్పారని.. ఇప్పటికీ అడుగుతూనే వున్నారని తెలిపారు. తాను ముద్దు సీన్లు చేయనని.. అలాంటి ఆఫర్లు వస్తుంటాయని, ఒకవేళ తనకు ఒక జీవిత భాగస్వామి లేదా బాయ్ఫ్రెండ్ వుంటే.. కేవలం నటన కోసమైనా తాను ఇంకొకరిని ముద్దు పెట్టుకోవడం తనకు సరైందిగా అనిపించదని తెలిపింది.
Lenin Review: పల్లెటూరి భారతం నేపథ్యంగా అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ రివ్యూ
మహాభారతం కథలో ధర్మరాజు నుదిటిపై దెబ్బతగిలి నెత్తురు కిందపడితే అరిష్టం అని క్రిష్ణుడు చెప్పడం జరిగింది. ఈ పాయింట్ బేస్ చేసుకుని దర్శకుడు రాసుకున్న కథ. చిత్తూరు జిల్లాలో భారతం మిట్ట అనే ఊరిలో ద్రౌపదిని ఆరాదిస్తుంటారు. ప్రతి ఏడాది ఉత్సవంగా ఆమెకు పూజ చేస్తుంటారు. ఓసారి ఆ ఊరిలో ఉత్సవం జరిగే రోజు రెండు వర్గాలవారు గుడిపై జెండా మొదటగా ఎవరు పెతారనేదానిపై పొట్టాడుకుంటారు.. సరిగ్గా ఆ టైంలో ఓ అనాథ బాలుడు వచ్చి పూజారితో ఆకలిగా వుంది అన్నం పెట్టమంటాడు. దానికి పూజారి జెండా గురించి చెప్పగానే ఆ అనాథ తనే జెండాను తీసుకుని గుడిపై నిలబడతాడు. అప్పుడు వర్షం పడి ఊరు సుభిక్షంగా వుంటుందని నమ్మకంతో వున్న ప్రజలు ఆ బాలుడుని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు.
సోగ్గాడు శోభన్ బాబు సతీమణి శాంత కుమారి మృతి
ప్రముఖ తెలుగు నటుడు శోభన్ బాబు సతీమణి శాంత కుమారి, వయోభారం వల్ల తలెత్తిన అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తమ నివాసంలో గురువారం కన్నుమూశారు. ఆమె వయసు 85 ఏళ్లు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆరోగ్యం క్షీణించడంతో నాలుగు రోజుల క్రితం ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగా ఆమెకు అకస్మాత్తుగా గుండె ఆగిపోవడంతో మరణించారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos