శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. బొత్స మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అత్యధిక పోలింగ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన కొనసాగించాలన్న ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందన్నారు.
ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులోపడిన ఓ వివాహిత ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఆ తర్వత గుండెపోటుతో మరణించినట్టుగా నమ్మించి అంత్యక్రియలు కూడా పుర్తిచేసింది. హత్య నుంచి అంత్యక్రియల వరకు తాను అనుకున్నట్టుగానే సాఫీగా జరగడంతో ఇక తనకు తిరుగులేదని భావించింది. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తనతో కలిసి హత్యలో పాలుపచుకున్న నిందితుల్లో ఒకరు హత్య చేసిన తర్వాత మనశ్శాంతి లేకపోవడంతో పోలీసులకు లొంగిపోయాడు. జరిగినదంతా పోలీసులకు వివరించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్
హైదరాబాద్లోని ఎస్ఓటీ పోలీసులు నగరంలో అక్రమ డ్రగ్స్ కార్యకలాపాలపై మరోసారి ఉక్కుపాదం మోపారు. ఇటీవల కూకట్పల్లిలోని శేషాద్రినగర్లో నిర్వహించిన దాడుల్లో 3 గ్రాముల ఎంఎంబీఏ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్ఓటీ పోలీసులు తులసీనగర్లో సోదాలు నిర్వహించారు.
వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు మహా అయితే, 25 సీట్లకు మించి రావని ఉండి అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్లో ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందంటూ ప్రచారం సాగుతుంది. మరోవైపు, అధికార పార్టీ మాత్రం తమకు అనుకూల ఓటింగ్గా ప్రచారం చేసుకుంటుంది. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, జూన్ 4వ తేదీన వెలువడబోయే ఎన్నికల ఫలితాలతో జగన్ ఆశలు గల్లంతవుతాయని చెప్పారు. వైకాపాకు కనీసం 25 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు.
టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక చర్యలు మరింతగా పెరిగిపోయాయి. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారు. వైకాపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైకాపా నేత ఒకరు కోసేశాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!
టాలీవుడ్లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించినట్టు ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. "డార్లింగ్స్.. ఫైనల్గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో వెల్లడించారు. దీంతో ప్రభాస్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఆయన అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రభాస్ గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి ఇలా ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ, తన పెళ్ళి వార్తను మాత్రం ఇన్స్టావేదికగా షేర్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన
చాలా కాలం విరామం తర్వాత శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్ పై డా. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న చిత్రం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లోనిదే. ఈ సినిమా గురించి లొకేషన్ల గురించి రకరకాలుగా విదేశాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వస్తూనే వుంది. తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన న్యూస్ కు నిర్మాత కె.ఎల్. నారాయణ లిఖితపూర్వకంగా నేడు వివరణ ఇచ్చారు.
వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం.. ఎన్టీఆర్ దాన గుణాన్ని బయటపెట్టింది.
అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుండి ట్రోలింగ్, దుర్భాషల మధ్య నాగబాబు ఎట్టకేలకు తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. అల్లు అర్జున్ ఆర్మీ మెగా బ్రదర్పై ట్రోల్స్తో దాడి చేసింది. కీలక సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా నిరాశకు గురయ్యారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిత్రునికి మద్దతు ప్రకటించడం ఇష్యూగా మారింది. "మన ప్రత్యర్థులతో పొత్తుపెట్టుకునే వ్యక్తిని మన స్వంత వ్యక్తిగా పరిగణించలేము, అయితే మనకు అండగా నిలిచే వ్యక్తి, వారు మన సర్కిల్కు వెలుపల ఉన్నప్పటికీ, నిజంగా మనవారే." అంటూ పేర్కొన్నారు.
రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే
గత కొన్ని వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. చివరిగా పెద్ద సినిమా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. ఏప్రిల్ 5న తెరపైకి వచ్చింది. అయితే, అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. చివరిసారిగా మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ పెద్ద హిట్. అలా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీని చూసి దాదాపు నెలన్నర కావస్తోంది.