గాన గంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను విజయనగరం జిల్లాలోని ఆత్రేయ స్మారక కళాపీఠం సంగీత పురస్కారంతో సత్కరించింది. తన తీయని కంఠస్వరంతో శ్రోతలను మైమరిపించే బాలమురళీని ఆత్రేయ జయంతి సందర్భంగా ఘనంగా సత్కరించారు.
శని త్రయోదశి ఈ నెల 17వ తేదీ, సెప్టెంబరు 13, 27వ తేదీలు, వచ్చే జనవరి 24వ తేదీ నాడు వస్తుంది కావున ప్రతివారు శనికి తైలాభిషేకం చేయించిన చాలా మంచిది. అలాగే అతిముఖ్యంగా వృషభ, కర్కాటక, సింహ, కన్య, మకర రాశుల వారు ఈ శని దోషం ఉన్నందువల్ల...