అడివి శేష్ లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విధానాన్ని ఈ విద్యా విధానం నుంచే అమలు చేస్తున్నట్టు పేర్కొంది.