Telugu News

గురువారం, 26 మార్చి 2026

దినఫలం

చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు | #Cholesterol #honey #Fat #Health చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు To dissolve bad cholesterol, simply eating these ingredients with honey is enough cholesterol control natural remedies, 7 Natural Ways to Lower Your Cholesterol Levels, Home Remedies To Reduce Cholesterol, కొలెస్ట్రాల్ తగ్గించే మార్గాలు, కొవ్వు కరిగించే మార్గాలు https://www.youtube.com/@Webdunia-Telugu It’s a YouTube channel which had a Breaking News, Religious, National and World News. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. We also focuses on Food, Health, Entertainment, Tech News.. etc,. Our motive is give you a useful news and info’s with social responsibility. So kindly please subscribe our channel to stay connect with us.. Get more updates with our News site: https://telugu.webdunia.com ► Like us on Facebook: https://www.facebook.com/profile.php?id=100064849471870 ► Follow us on Twitter: https://x.com/WebduniaTelugu ► Visit Website: https://telugu.webdunia.com

అన్నీ చూడండి

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా బాలీవుడ్ సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతను తనను వేధించాడని వాపోయింది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తతో పాటు మీడియా ముందుకు వచ్చిన మోనాలిసా మిశ్రా వల్ల తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బట్టబయలు చేసింది. ప్రయాగరాజ్‌ కుంభమేళా ఫేమ్ మోనాలిసా మార్చి 11న తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెను సినిమా రంగానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సనోజ్ మిశ్రా... మోనాలిసా వివాహాన్ని లవ్ జీహాద్‌తో పోల్చాడు.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం- 14మంది సజీవ దహనం (video)

ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం- 14మంది సజీవ దహనం (video)

ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో బస్సు, లారీ దగ్ధమైంది. ప్రమాదంలో 14మంది సజీవ దహనం కాగా, మరో పాతిక మంది గాయపడ్డారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలోని మూసీ పునరుద్ధరుణ సమర్థనీయమేనా?