సుహాస్, శివానీ నాగరం, వి.కె.నరేష్ ప్రధాన తారాగణంగా థియేటర్ లో రిలీజ్ అయిన హే బల్వంత్ తాజాగా జీ5లో రాబోతోంది. గోపి ఆచార్య దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్పై బి.నరేంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు. గుంటూరు నేపథ్యంలో ‘హే బల్వంత్’ సినిమాను రూపొందించారు. ‘బల్వంత్’ సినిమాను మార్చి 31న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జీ5లో వీక్షించండి
నా రాజా నాకు రోజూ 1 లక్ష ఇస్తారు, ప్రతి నెల రూ. 50 లక్షల గోల్డ్ కొంటున్నా అంటూ చెపుతోంది దివ్వెల మాధురి. వైసిపి ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాసరావు తనకు ప్రతి నెలా గోల్డ్ కొనుక్కోమని లక్షరూపాయలు ఇస్తారని చెప్పిన ఆమె తన జీవన యానం గురించి ఇలా చెప్పుకచ్చారు.
నేను వకుళ సిల్క్స్ వ్యాపారం చేస్తున్నా. అందులో పనిచేసే స్టాఫ్ కు ప్రతి నెలా రూ. 25 లక్షలు ఇస్తున్నా. నెలనెలా 25 లక్షలు ఇస్తున్నానంటే నేను ఎంత శ్రమిస్తున్నానో మీకు అర్థమయ్యే వుంటుంది. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నేను మొదట్నుంచీ ఎంతో కష్టపడ్డాను.