'బాహుబలి కట్టప్ప'గా గుర్తింపు పొందిన ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని చెప్పారు. సంతానం కావాలంటే వివాహం చేసుకోవాలన్న నిబంధన లేదని ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే చాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్లు శంకుస్థాపన చేశారు.