మరింత చదవండి

అన్నీ చూడండి

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

ఏపీలోని విజయవాడ రాజకీయాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ మాజీ ఎంపీ, వైకాపా నేత కేశినేని నాని.. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ భూకబ్జా యత్నాన్ని తక్షణమే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అన్నీ చూడండి

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

చాలామందికి ఒక్కోరోజు చాలా నిస్సత్తువగా, ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. అలాంటి సమస్య నుంచి బైటపడేందుకు ఆదిత్య శ్లోకాలను పఠించాలి. ఉదయాన్నే నిద్రలేవగానే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడిని స్మరించుకోవడం వల్ల రోజంతా మానసిక ప్రశాంతత, శారీరక ఉత్సాహం లభిస్తాయి. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం పఠించదగిన రెండు అత్యంత శక్తివంతమైన శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకుందాము. ఉత్సాహం, విజయం కోసం ఈ శ్లోకం రోజంతా మనలో సానుకూల శక్తిని (Positive Energy) నింపి, చేపట్టే పనుల్లో విజయం చేకూరేలా చేస్తుంది.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.

అన్నీ చూడండి

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

మహారాష్ట్ర పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకు మాస్టర్ మైండ్ సియా గోయల్ ప్రియుడు చేతన్ అని వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలు సియాతో కేతన్ అగర్వాల్ పెళ్లిని ఆపేందుకే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. లోహగడ్ కోట వద్ద కొండపై నుంచి తోసేసి హత్య చేసిన కేసులో సిసీటీవీ ఫుటేజీ, మొబైల్ డేటా ఆధారంగా ఈ హత్య కేసులేని గుట్టును పోలీసులు ఛేదించారు. కేతన్‌తో సియాకు జరగాల్సిన పెళ్లిని ఆపేందుకే ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది.

అన్నీ చూడండి

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

వెండితెరపై మరోమారు పుష్పరాజ్ (అల్లు అర్జున్), శ్రీవల్లి (రష్మిక మందన్నా) జోడీ సందడి చేయనుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాకా పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంల దీపికా పదుకొణె హీరోయిన్. అయితే, ఈ చిత్రంలో రష్మిక మందన్నా కూడా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, రష్మికకు సంబంధించిన సన్నివేశాలను త్వరలోనే ముంబైలో చిత్రీకరించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'లో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. రష్మికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
మార్కెట్లోకి వచ్చిన నోట్ 60 ప్రో పినిన్‌ఫరినా ఎడిషన్‌... ఫీచర్లు, ధరలెంత?

మార్కెట్లోకి వచ్చిన నోట్ 60 ప్రో పినిన్‌ఫరినా ఎడిషన్‌... ఫీచర్లు, ధరలెంత?

నోట్ 60 ప్రో పినిన్‌ఫరినా ఎడిషన్‌ను జూన్ 24, 2026న భారతదేశంలో రూ. 37,999 ధరకు విడుదల చేసింది. ఈ ధర ఒప్పో రెనో 15సీ 256జీబీ ప్లస్ 8జీబీ వేరియంట్ ధరకు దాదాపు సమానంగా ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లు మిడ్-రేంజ్ చిప్‌సెట్‌లతో పనిచేస్తాయి, పెద్ద బ్యాటరీలను కలిగి ఉంటాయి. రూ. 42,000 లోపు పూర్తి స్థాయి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే, రోజువారీ వినియోగంలో ఈ రెండు పరికరాల మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి.

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

  • బీఎస్ఇ 77100 109
  • ఎన్‌ఎస్ఇ 24056 34
  • బంగారం 141551 281
  • వెండి 216597 3522
  • గురువారం, 25 జూన్ 2026 (16:00 IST) Closing