టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ ట్వీట్ ఇపుడు చర్చనీయాంశమైంది. ఇటీవల వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో కృత్రిమమేథ (ఏఐ)ని ఉపయోగించలేదని తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారన్న చర్చ ఇపుడు మొదలైంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు దానం చేశారు. అయితే, ఈ దఫా ఆయన తన సొంత పార్టీకి రూ.2 కోట్ల విరాళం ఇచ్చి పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన రూ.2 కోట్లు విరాళం అందించిన తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.