Telugu News

శనివారం, 18 ఏప్రియల్ 2026

దినఫలం

కాశీలో కవిత.. గంగానదిలో పుణ్యస్నానం.. కొత్త పార్టీ కోసం ప్రత్యేక పూజలు | #TelanganaJagruti #President #KalvakuntlaKavitha #LordKashiVishwanath #specialpujas Telangana Jagruti President Kalvakuntla Kavitha visited Lord Kashi Vishwanath కాశీలో కవిత.. గంగానదిలో పుణ్యస్నానం.. కొత్త పార్టీ కోసం ప్రత్యేక పూజలు Telangana Jagruti, President, Kalvakuntla Kavitha, Lord Kashi Vishwanath, special pujas, New political party, Kashi, Ganga River, holy bath, తెలంగాణ జాగృతి, కల్వకుంట్ల కవిత, కాశీలో కవిత, కొత్త పార్టీ, గంగానదిలో పుణ్య స్నానం https://www.youtube.com/@Webdunia-Telugu It’s a YouTube channel which had a Breaking News, Religious, National and World News. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. We also focuses on Food, Health, Entertainment, Tech News.. etc,. Our motive is give you a useful news and info’s with social responsibility. So kindly please subscribe our channel to stay connect with us.. Get more updates with our News site: https://telugu.webdunia.com ► Like us on Facebook: https://www.facebook.com/profile.php?id=100064849471870 ► Follow us on Twitter: https://x.com/WebduniaTelugu ► Visit Website: https://telugu.webdunia.com

అన్నీ చూడండి

గాడిదలా నటించాలని ఆ దర్శకుడు కోరితే ఏమాత్రం ఆలోచించను : హీరో ఆర్య

గాడిదలా నటించాలని ఆ దర్శకుడు కోరితే ఏమాత్రం ఆలోచించను : హీరో ఆర్య

కోలీవుడ్ హీరో ఆర్య ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినీ దర్శకుడు బాలా ఒక సినిమాలో గాడిదలా నటించాలని తనను కోరితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పాత్ర చేస్తానని ఆర్య అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం మిస్టర్ ఎక్స్. మను ఆనంద్ దర్శకుడు. తమిళం, తెలుగు భాషల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్య మాట్లాడారు. ఒకవేళ ఏదైనా సినిమాలో గాడిదలా నటించమని బాలా అడిగితే.. ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరిస్తానని తెలిపారు.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

వైజాగ్ కేసు: రిలేషన్ పైన ప్రశ్నించిన శాంతిపై దాడి, ఆమె ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

వైజాగ్ కేసు: రిలేషన్ పైన ప్రశ్నించిన శాంతిపై దాడి, ఆమె ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్టణం సాయి కిరణ్ అనే యువకుడితో తనకు సంబంధం వుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారని శాంతి కుమారి ప్రశ్నించడంతో ఆమెపై దాడి జరిగిందనీ, ఫలితంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో విశాఖపట్నం పోలీసులు గురువారం ఆరుగురిని అరెస్టు చేశారు. ఒక పార్టీలో స్నేహితుల చేతిలో దాడికి గురైన 28 ఏళ్ల అకుమర్తి శాంతి కుమారి, విశాలాక్షి నగర్‌లోని ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. అరెస్ట్ అయిన వారిని పుచ్చ సాయి కిరణ్, రంపా లక్ష్మి, జయశ్వంత్, సాయి కుమార్, నరవ సాయి కుమార్ గా గుర్తించారు.

ఏపీ రాజధాని అమరావతి బిల్లుకు వైసిపి మద్దతు ఇవ్వకపోవడం సరైనదేనా?