మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు....Read More
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు చురుకుగా...Read More
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం....Read More
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు....Read More
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చేపట్టిన పనులు చివరి క్షణంలో పూర్తవుతాయి, ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది....Read More
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు కష్టాలు మొదలయ్యాయి. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమన్నా వద్ద విచారణ జరిపారు. ఇంతకీ తమన్నాను ఈడీ ఎందుకు ప్రశ్నించిందనే వివరాల్లోకి వెళితే.. బెట్టింగ్ యాప్ కేసులో ఆమెను విచారించారు.
ఇటీవల ఈడీ తమన్నాకు సమన్లు జారీ చేయగా, గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఆమెతో వచ్చారు.
గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమలలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం రెండో ఘాట్ రోడ్డులోని హరిణి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న యాత్రికుల కష్టాలు మరింత పెరిగాయి. అయితే కొండచరియలు విరిగిపడటంతో ఎలాంటి గాయాలు కాలేదు.