Romance Talk

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు



తెలంగాణలో అధిక వర్షాలు - పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో అధిక వర్షాలు - పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకే అవకాశం ఉన్నందున, బుధ, గురువారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థం నుండి అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భద్రమ్మపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ. పేర్కొన్న జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవమెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబీకులు నటించిన సినిమాలకు రిలీజ్ సమయంలో ఏదోరకంగా అడ్డంకులు సృష్టించి ఆపాలని దిల్ రాజు, శిరీష్‌లు ప్రయత్నిస్తున్నారని, 'మన శంకర వరప్రసాద్' రిలీజ్ సమయంలో కూడా విశాఖపట్నం ఏరియాలో ఆ సినిమాను ఆపాలని వారు కుట్రలు పన్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నట్టి కుమార్ మాట్లాడుతూ, విశాఖపట్నంకు చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్)ను అడ్డం పెట్టుకుని, దిల్ రాజు, శిరీష్‌లు ఆ మధ్య చిరంజీవి చిత్రాన్ని ఆపాలనుకున్నారు.