తాను కర్నాటకు రావడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా ఉందని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బెంగుళూరు నగరంలో కొత్తగా నిర్మించిన కిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన రాజమండ్రి కల్తీ పాల మరణాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. వీరు సేవిన పాలలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు కలిసివున్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది.