దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్- ఎంజాయ్మెంట్ అంటే వీళ్లదే, కరిగిపోయాను కర్పూర వీణలా వీడియో
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావు, దివ్వెల మాధురి ఏదోవిధంగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా వారి ఎంజాయ్ మెంట్ ఎప్పుడూ పీక్ స్టేజిలోనే కనిపిస్తుంటుంది. తాజాగా వారు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోని కరిగిపోయాను కర్పూర వీణలా అంటూ దివ్వెలమాధురి అంటుంటే దువ్వాడ శ్రీనివాస్ చిరు స్టైల్లో తనదైన ఫోజు ఇస్తున్నారు. చూడండి మీరు కూడా ఆ వీడియోను.
నా రాజా నాకు రోజూ లక్ష ఇస్తాడు
నా రాజా నాకు రోజూ 1 లక్ష ఇస్తారు, ప్రతి నెల రూ. 50 లక్షల గోల్డ్ కొంటున్నా అంటోంది దివ్వెల మాధురి.
Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?
తిరుమల రాజగోపురంపై ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ఒక చేయి విరిగిపోయినట్లు సమాచారం. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు చేపట్టిన నిర్వహణ, రంగులు వేసే పనుల సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విగ్రహం ఎప్పుడు, ఎలా దెబ్బతిన్నదనే దానిపై టీటీడీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 23 వరకు తిరుమల ఆలయంలో జరగనున్నాయి. ఆలయంలో ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించబడింది.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము.
శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
రీల్స్ చూస్తుండగా ఇంటర్నెట్ అంతరాయం - మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడానికి గల కారణాలను చూస్తే ప్రతి ఒక్కరికీ నవ్వురాక తప్పదు. మహిళ రీల్స్ చూస్తుండగా, ఇంటర్నెట్కు అంతరాయం కలిగింది. దీంతో దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ప్రాణాలు తీసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పిఠాపురంలో… అలా మొదలైంది విడుదలకు సిద్ధమవుతోంది
డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. మహేష్ చంద్ర దర్శకత్వంలో ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు.
సెప్టెంబర్ 24న ఫ్లిప్కార్ట్లో మివి వన్ తొలి స్మార్ట్ఫోన్ విడుదల, కొనేస్తారంతే...
హైదరాబాద్: భారతదేశపు విశ్వసనీయమైన, ప్రముఖ స్వదేశీ వినియోగదారుల టెక్నాలజీ బ్రాండ్లలో ఒకటైన మివి ఇప్పుడు క్వాల్కామ్, ఫ్లిప్కార్ట్ మరియు గూగుల్లతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని మివి వన్తో స్మార్ట్ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. మివి వన్ సెప్టెంబర్ 24, 2026న ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో విడుదల కానుంది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా అభివృద్ధి చేయబడిన స్నాప్డ్రాగన్ 5G చిప్సెట్తో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ఏకైక స్మార్ట్ఫోన్ కానుంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?
























