దినఫలం

వెయ్యి స్తంభాల గుడి- త్రికూటాత్మకం.. సప్తస్వరాలు.. లయబద్ధమైన మధురమైన సంగీతం | #Warangal #ThousandPillarTemple #KakatiyaStyle వెయ్యి స్తంభాల గుడి- త్రికూటాత్మకం.. సప్తస్వరాలు.. లయబద్ధమైన మధురమైన సంగీతం Visit Warangal's Historic Thousand Pillar Temple Visit Warangal's Historic Thousand Pillar Temple, Thousand Pillars Temple, Iconic Shrine with Kakatiya Style of Architecture, Thousand Pillars Temple, Saavira Kambada Basadi, వెయ్యి స్తంభాల గుడి, సప్తస్వరాలు, మధురమైన సంగీతం, వరంగల్, హనుమకొండ https://www.youtube.com/@Webdunia-Telugu It’s a YouTube channel which had a Breaking News, Religious, National and World News. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. We also focuses on Food, Health, Entertainment, Tech News.. etc,. Our motive is give you a useful news and info’s with social responsibility. So kindly please subscribe our channel to stay connect with us.. Get more updates with our News site: https://telugu.webdunia.com ► Like us on Facebook: https://www.facebook.com/profile.php?id=100064849471870 ► Follow us on Twitter: https://x.com/WebduniaTelugu ► Visit Website: https://telugu.webdunia.com

అన్నీ చూడండి

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఈ హెచ్చరిక జారీ అయింది. రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ తీరానికి చేరుకున్నాయి. ఐఎండీ ప్రకారం, శని, ఆదివారాల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు నమోదయ్యాయి. విస్తృత వర్షపాతానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడం అక్కడి ప్రజల దురదృష్టం అంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా?