ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్తో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన "హరిహరి వీరమల్లు" చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆమె జ్యోతి స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనకు ఒక్కసారి అవకాశమంటూ వస్తే హోం మంత్రి బాధ్యతలు చేపడుతానని, ఆ తర్వాత రెడ్ బుక్ అంటూ ఏదీ ఉండదని అంతా బ్లడ్ బుక్కే ఉంటుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు అన్నారు. నార్త్ అమెరికాలో జరుగుతున్న తానా 24 ద్వైవార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొని, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.