నెల్లూరులో రౌడీ షీటర్ను రాళ్లతోనే కొట్టి చంపేశారు.. తల్లిని చంపాడు.. చివరికి..?
నెల్లూరులో ఓ రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఒక రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని లక్ష్మీశెట్టి సాయితేజగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్లు తేలింది. పాత కక్షల కారణంగా బీవీ నగర్కు చెందిన మరో రౌడీషీటర్, మరికొందరు ఈ హత్యలో ప్రమేయం కలిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కోడమూరు శ్రీ వేంకటేశ్వర స్వామికి తేళ్లను సమర్పిస్తున్న భక్తులు.. అలా చేస్తే?
సాధారణంగా భక్తులు దేవుళ్లకు వస్త్రాలు, డబ్బు, బంగారం, వెండి, పాలు, ఇతర వస్తువులను సమర్పిస్తుంటారు. కానీ కర్నూలు జిల్లాలోని కోడుమూరులో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, భక్తులు స్వామివారికి తేళ్లను సమర్పించే ఒక విభిన్నమైన సంప్రదాయాన్ని పాటిస్తారు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని మూడవ సోమవారం నాడు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైన ఉన్న ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిగ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి.
స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
పెన్ డ్రైవ్లో బాలికతో పారిశ్రామికవేత్త లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దృశ్యాలు
ఆయన పేరమోసిన పారిశ్రామికవేత్త. డబ్బుతో బాలికలను వలలో వేసుకుని వారితో లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దారుణ ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
చెన్నై నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త గత అక్టోబరు నెలలో చెన్నై వ్యభిచార నియంత్రణ విభాగం పోలీసు అధికారిని కలిసి ఫిర్యాదు చేసారు. గుర్తు తెలియని వ్యక్తి తనకు ఓ పెన్ డ్రైవ్ ఇచ్చారనీ, అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త వీరమణి ఓ బాలికతో లైంగిక కోర్కెలు తీర్చుకుంటూ వున్న దృశ్యాలు వున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
OG 2 Latest update :పవన్ కళ్యాణ్ ఓజీ 2 గురించి తాజా అప్డేట్
పవన్ కళ్యాణ్ నటించనున్న ఓజీ 2 గురించి ఇంతకుముందే వెల్లడించారు. అయితే ఇటీవలే జరిగిన పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం వల్ల కొంత కాలం విరామం తీసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ ఓ ఫొటోను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న 11.11. నిముషాలకు కొత్త అప్ డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక దానితోపాటు మరో సినిమా కూడా వుండబోతోందని అభిమానులు కూడా ఓ పోస్టర్ విడుదల చేశారు.అందులో ఎంత నిజముందో తెలియాల్సివుంది.
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ లావాదేవీలు.. PhonePe UPI 123Pay పేరిట ఫోన్ పే కొత్త సేవలు
ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫీచర్ ఫోన్ వినియోగదారులు యూపీఐ లావాదేవీలు జరిపేందుకు వీలు కల్పించే ఫోన్ పే యూపీఐ 123 పే అనే సేవను ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్ పే సోమవారం ప్రారంభించింది. ఈ సేవను ప్రారంభించడం ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 20 కోట్ల మందికి పైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ చెల్లింపు సదుపాయాన్ని కల్పించిన మొట్టమొదటి ప్రధాన థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్గా తాము నిలిచామని ఫోన్ పే పేర్కొంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?























