మరింత చదవండి

అన్నీ చూడండి

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకుంటే.. మీరు అవుట్‌డేటెడ్.. ఏపీ సీఎం చంద్రబాబు

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకుంటే.. మీరు అవుట్‌డేటెడ్.. ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అన్ని సర్వేలూ కూటమికి అనుకూలంగానే ఉన్నాయని బాబు టీడీపీ నాయకులతో అన్నారు. ఐక్యంగా ఉండాలని, అంతర్గత వివాదాలన్నింటినీ తమలోనే ఉంచుకోవాలని బాబు చెప్పారు. అటువంటి సమస్యలను రహస్యంగా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని, మీడియా లేదా బహిరంగంగా వాటి గురించి రాద్ధాంతం చేయవద్దని హెచ్చరించారు.

అన్నీ చూడండి

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

ద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు. దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్

చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్‌లను అమర్చే ప్రక్రియ.

అన్నీ చూడండి

యూపీలో దారుణం : ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

యూపీలో దారుణం : ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలోని ఘజీపూర్‌లో ఆరేళ్ళ బాలికపై 50 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాధితురాలు ఇంటి బయట ఆడుకుంటుండగా.. పక్క ఇంట్లో ఉండే అనిల్ అవస్థి (50) అనే కామాంధుడు ఆ బాలికపై కన్నేశాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని.. మొబైల్ ఫోన్ ఇస్తానని ఆశ చూపి అనిల్ ఆమెను తన ఇంట్లోకి రప్పించాడు

అన్నీ చూడండి

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ తర్వాత ఫైనల్ సెమిస్టర్' కూడా వుంటుంది : ఆదిత్య హాసన్

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ తర్వాత ఫైనల్ సెమిస్టర్' కూడా వుంటుంది : ఆదిత్య హాసన్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య హాసన్, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సెప్టెంబర్ 24న ఫ్లిప్‌కార్ట్‌లో మివి వన్‌ తొలి స్మార్ట్‌ఫోన్ విడుదల, కొనేస్తారంతే...

సెప్టెంబర్ 24న ఫ్లిప్‌కార్ట్‌లో మివి వన్‌ తొలి స్మార్ట్‌ఫోన్ విడుదల, కొనేస్తారంతే...

హైదరాబాద్: భారతదేశపు విశ్వసనీయమైన, ప్రముఖ స్వదేశీ వినియోగదారుల టెక్నాలజీ బ్రాండ్‌లలో ఒకటైన మివి ఇప్పుడు క్వాల్‌కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు గూగుల్‌లతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని మివి వన్‌తో స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. మివి వన్ సెప్టెంబర్ 24, 2026న ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల కానుంది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా అభివృద్ధి చేయబడిన స్నాప్‌డ్రాగన్ 5G చిప్‌సెట్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్ కానుంది.

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

  • బీఎస్ఇ 76133 383
  • ఎన్‌ఎస్ఇ 23779 119
  • బంగారం 152154 613
  • వెండి 236828 830
  • సోమవారం, 7 సెప్టెంబరు 2026 (15:58 IST) Closing