మంగళవారం, 24 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
Last Modified:
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
సంబంధిత వార్తలు
పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
అబ్బాయిలే వెధవలు ఎలా..?
గర్ల్ ఫ్రెండ్తో అలా కావాలనీ...
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మాజీ సీఎం జగన్పై మరో కేసు నమోదు
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గత ఫిబ్రవరి 19వ తేదీన ఆయన గుంటూరు జిల్లా మిర్చియార్డు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, పోలీసుల అనుమతి లేకుండా ఈ పర్యటనకువచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైకాపా నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)
పెళ్లికి ముందే ప్రేమ. ఐతే పెళ్లి చేసుకునే ధైర్యం చేయకుండా పెళ్లయ్యాక అటు ప్రియుడిని వదల్లేక చివరికి కట్టుకున్న భర్తను కడతేర్చేవారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ గద్వాలలో పెళ్లై నెల రోజులు కూడా తిరక్కుండా భార్య తన భర్తను ప్రియుడి కోసం హత్య చేసింది. భర్త తేజేస్వర్ ను చంపి ప్రియుడుతో కలిసి కారులో వేసుకుని రోడ్డుపైన తిరిగింది ఐశ్వర్య. భర్త మృతదేహాన్ని కర్నూలు శివార్లలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చిపెట్టాలని చూచారు. కానీ అది సాధ్యపడలేదు. తేజేశ్వర్ను హత్య చేసేందుకు ముగ్గురు వ్యక్తులకు రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చాడు ప్రియుడు.
Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)
శునకాలు యజమానుల పట్ల విశ్వాసంగా వుంటాయనే విషయం తెలిసిందే. అలాంటి శునకాలకు శిక్షణ ఇస్తే.. ఎలాంటి సాహసాలనైనా చేస్తాయి. ఇప్పటికే పోలీస్, ఆర్మీ విభాగాల్లో శునకాలు చేసే సాహసాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శునకాలకంటూ ప్రత్యేక ఆటల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా షేర్ అవుతోంది.
రైలు ప్రయాణికుడిపై దాడి ఘటన : బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటనలో సొంత పార్టీ ఎమ్మెల్యేకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసును జారీచేసింది. ఈ దాడి ఘటనపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ
మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి మంగళవారం అస్వస్థతకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించి, హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ హుష్ కాకీ
తెలుగులో శుభం అనే సినిమాతో నిర్మాతగా మారిన సమంత సక్సెస్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. రాజ్ & డికె తో పార్టనర్ గా తీసిన సినిమా అది. ఇటీవలే విడుదలైన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అందులో కాస్త శ్రుతిమించిన కేరెక్టర్ అయినా నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ పొందింది కూడా. తాజా మరో వెబ్ సిరీస్ ను చేయనుంది. ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ అది. దర్శకద్వయం రాజ్ & డికె తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా
మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. అసలు ఈ కథ తనికెళ్ళ భరణి చేయాలనుకున్న విషయం కూడా తెలిసిందే. అది గతం. కానీ ఈ కన్నప్ప ఇప్పటివరకు ఎవరూ చూపించని పాయింట్ ను తెలియజేస్తున్నామని మంచు మోహన్ బాబు, విష్ణు కూడా ప్రచారంలో తెలియజేశారు. అయితే కన్నప్ప షూటింగ్ ను న్యూజిలాండ్ లోనే అంతా ఎందుకు తీశారనేందుకు చాలామందికి అనుమానం వచ్చినా అది ఇటీవలే క్లారిటీ ఇచ్చేలా ఓ వీడియోను విడుదలచేశారు తండ్రీ కొడుకులు.
సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం
తన దర్శకత్వంలో వచ్చిన "థగ్లైఫ్" ప్రేక్షకులకు అంచనాలను అందుకోలేకపోయిందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ఈ విషయంలో ఆడియన్స్కు క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకులు మరో క్లాసిక్ను ఆశించారని అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో 'థగ్లైఫ్' చిత్రం ఫెయిల్యూర్పై ఆయన స్పందించారు.
Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్
హరిహరవీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో వెలుగులోకి వస్తున్న నిధి అగర్వాల్ తన ఫొటో షూట్ తో ప్రమోట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరూ మానవతావాదులని, షూటింగ్ లో ఎటువంటి అనుమానులున్నా సీన్ కోసం చాలా హెల్ప్ చేశారని పేర్కొంది. ప్రభాస్ సినిమాలో చేయడం చాలా అద్రుష్టం గా పేర్కొంది. గతంలో ఆమెను హత్య చేసేందుకు కొందరు బెదిరింపు చేసిన విషయం తెలిసిందే.
నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక
మైత్రి మూవీ మేకర్స్ '8 వసంతాలు' హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.