బుధవారం, 24 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
Last Modified:
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
సంబంధిత వార్తలు
పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
అబ్బాయిలే వెధవలు ఎలా..?
గర్ల్ ఫ్రెండ్తో అలా కావాలనీ...
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా, ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు, మరికొందరు టిక్కెట్టు ఆశించడంతో పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేయడం కష్టతరంగా మారింది.
మీ స్మార్ట్ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు
"మేమంత సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా ఇటీవల విశాఖపట్నం ఆనందపురంలో జరిగిన సోషల్ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బృందాన్ని ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. మీ జగనన్న ఎప్పుడూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్కు అండగా ఉంటారని సోషల్ మీడియా విభాగానికి తన నిరంతర మద్దతు ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మలేషియాలో ఘోరం.. నౌకాదళ హెలీకాఫ్టర్ల ఢీ.. పది మంది మృతి
మలేషియాలో ఘోరం జరిగింది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు నౌకాదళ హెలీకాప్టర్లు ఢీ కొన్న ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మే నెలలో జరిగే నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల కోసం నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ రిహార్సల్స్ చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల్లో భాగంగా నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ విన్యాసాలు చేస్తాయి. ఆ విన్యాసాలకు సంబంధించి మంగళవారం నేవీ హెలీకాప్టర్లు రిహార్సల్స్ చేస్తున్నాయి.
ముస్లింలకు అధికంగా పిల్లలున్నారా? మోదీ గారూ ఏం మాట్లాడుతున్నారు?
రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లోకి చొరబడేవారు ముస్లింలని చెబుతూ... ఇండియా కూటమి దేశంలోని సంపదను అధికంగా పిల్లలున్న ముస్లిం కుటుంబాలకు పంచేందుకు సిద్ధమైందనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అయితే ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మోదీ భారతీయ ముస్లింలను ఎందుకు ద్వేషిస్తున్నారని, వారిని లక్ష్యంగా చేసుకున్నారని, అయితే దుబాయ్, సౌదీ అరేబియాలో ఉన్న వారితో ఎందుకు సంతోషంగా ఉన్నారని ఒవైసీ ప్రశ్నించారు.
రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హత్యకు తెలుగుదేశం నాయకత్వం కుట్ర పన్నిందని టాలీవుడ్ కమెడియన్, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. "అతడిని అంతమొందించే ప్లాన్ గురించి నా దగ్గర గట్టి సమాచారం ఉంది" అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ జర్నలిస్ట్ కొడుకు అనిల్ ఈ పథకాన్ని రూపొందించాడు. "నేను టీడీపీకి సన్నిహితంగా ఉన్న కొన్ని కమ్మ మూలాల ద్వారా దాని గురించి తెలుసుకున్నాను," అని పోసానీ చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ
ఈ చిత్రానికి 'కూలీ' అని పేరు పెట్టారు, టీజర్ సూపర్ స్టార్ రజనీకాంత్ను స్టైలిష్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్లో ప్రజెంట్ చేసింది. అతను గోల్డ్ స్మగ్లర్ల డెన్ లోకి ప్రవేశిస్తాడు. బంగారు గడియారాలతో చేసిన గొలుసుతో వారిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్ ముఠా బాస్ని ఫోన్ లో వార్నింగ్ ఇస్తాడు. .
హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ IMAX 3D న్యూ పోస్టర్ విడుదల
పాన్ ఇండియా సంచలనం 'హను-మాన్' తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్ను మన ముందుకు తీసుకువస్తున్నారు. 'జై హనుమాన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హను-మాన్కి సీక్వెల్. ఇది ప్రీక్వెల్ ముగింపులో అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేశారు. సినిమా పెద్ద కాన్వాస్పై రూపొందనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు.
సాయి దుర్గ తేజ్ ఆవిష్కరించిన పడమటి కొండల్లో ఫస్ట్ లుక్
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎక్స్’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు.
తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ను సోమవారం నాడు నిర్వహించారు.
సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం
'ఊరు పేరు భైరవకోన' విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్మార్క్ 30వ చిత్రం #SK30 కోసం ధమాకా దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ , హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్లను అందించిన ప్రొడక్షన్ హౌస్ వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్లను పూర్తి చేయబోతోంది.