శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (17:38 IST)

సుఖనిద్ర కోసం ఈ మంత్రాన్ని పఠించండి.

ఆధునిక పోకడలతో నిద్రలేమితో అనేక మంది బాధపడుతుంటారు. అలాంటి వారు నిద్ర కోసం మాత్రలు వంటివి ఉపయోగించకుండా ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే సుఖ నిద్రకు ఢోకా వుండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
ఆ మంత్రం ఏమిటంటే.. 
 
అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలం|
కపిలో ముని రాసీక్తః పంచైతే సుఖశాయినః ||
 
అగస్త్యుడు, మాధవుడు, ముచికందుడు, కపిలుడు, ఆస్తీకుడు సుఖంగా నిద్రించేవారిలో ముఖ్యులు వారిని పైన చెప్పిన మంత్రంతో తలచుకుంటే సుఖంగా నిద్రపడుతుంది.