శుక్రవారం, 13 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:54 IST)
సంబంధిత వార్తలు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యారు..
ఇప్పుడు నాకు మూడో నెల...?
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్...?
స్పీడ్ లిమిట్ దాటి వెళుతున్నారు..?
పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్ రంధ్రంలో పసికందును పడేశారు...
జానీ జానీ.. ఎస్ పాప్ప..
జానీ జానీ.. ఎస్ పాప్ప
ప్రైవేట్ జాబ్.. ఎస్ పాప్ప
టు మచ్ టెన్షన్.. ఎస్ పాప్ప
ఫ్యామిలీ లైఫ్.. నో పాప్ప
బీపీ, షుగర్.. హై పాప్ప
ఇయర్లీ బోనస్.. జోక్ పాప్ప
మంత్లీ పే.. లో పాప్ప
పర్సనల్ లైఫ్.. లాస్ పాప్ప
వీక్లీ ఆఫ్.. హా హా హా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అలాక్కాదు ఇలా ఉరి వేసుకుని చావు, భార్య సూసైడ్ను వీడియో తీసిన భర్త
కడప జిల్లాలో ఘోరం జరిగింది. ఇలా ఉరి వేసుకుని చావు అంటూ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి దాన్ని వీడియో తీసిన పైశాచిక భర్త వ్యవహారం బైటపడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కడప జిల్లా రాజంపేటలో నివాసం వుంటున్న శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు గత కొంతకాలంగా గొడవ పడుతున్నారు. అది శుక్రవారం నాడు మరింత తారాస్థాయికి వెళ్లింది. తను చనిపోతానంటూ భార్య ఆగ్రహంతో అనేసరికి... అలాగా, ఐతే ఇలా ఉరి వేసుకుని చావు అంటూ ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు ఆజ్యం పోసాడు. ఆమె ఫ్యానుకి ఉరి వేసుకుంటుంటే ఆపాల్సిందిపోయి కిటికీ నుంచి వీడియో తీసాడు.
కొత్త ఖమేనీపై ట్రంప్ సేన దాడి, కాలేయం డ్యామేజ్, కాలు పోయింది, కోమాలో వున్నాడా?
ఇరాన్ నూతన సుప్రీం లీడర్, ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వస్తున్నాయి. మొజ్తబాపై యూఎస్-ఇజ్రాయెల్ సేనలు మెరుపుదాడి చేసాయనీ, దాంతో అతడు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడని కథనాలు వస్తున్నాయి. మొజ్తబాతో కాలేయం డ్యామేజ్ అయ్యిందనీ, అతడి కుడి కాలు తొలగించేసారని చెబుతున్నారు. తీవ్ర గాయాల కారణంగా అతడు కోమాలోకి వెళ్లిపోయాడని అంటున్నారు. ఇటీవలే మొజ్తాబా మీడియా ముందుకు వస్తాడని ఇరాన్ అధికారులు ప్రకటించినప్పటికీ అతడు రాలేదు. ఖమేనీ మొజ్తాబా చెప్పినట్లు ఓ సందేశాన్ని యాంకర్ చదివింది. అంతేతప్ప అతడు ప్రత్యక్షంగా కనబడలేదు. దీనితో అతడి ఆరోగ్యంపై మరింత అనుమానం బలపడింది.
సర్ నేమ్ను ఎస్గా మార్చుకున్న విజయ్ కుమారుడు.. ఇన్స్టాలో అన్ ఫాలో కూడా చేశాడు
టీవీకే చీఫ్గా విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా దళపతి విజయ్కు మరోసారి దారుణమైన షాక్ తగిలింది. ఇటీవల, ఆయన కుమారుడు జాసన్ సంజయ్ ఇన్స్టాగ్రామ్లో తన తండ్రిని అన్ఫాలో చేశాడు. ఇది తమిళనాడులో భారీ సంచలనం సృష్టించింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్కి తన కుమారుడే అండగా లేకపోవడం తీవ్ర ఇబ్బంది కలిగించింది. విజయ్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాసన్ సంజయ్, దివ్యషా. జాసన్ సంజయ్ ఒక ఆశావహ దర్శకుడు, అతని తొలి చిత్రం సిగ్మా పూర్తయ్యే దశలో ఉంది. ఇప్పటివరకు బాగానే ఉంది.
రాజకీయాల్లోకి అడుగుపెడతాను.. కానీ ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ కాలేదు.. అలేఖ్య
దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. స్వయంగా రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపడం ఆశ్చర్యం కలిగించదు. ఆమె మాజీ వైకాపా నాయకుడు విజయసాయి రెడ్డి మేనకోడలు. అలేఖ్య సాయి రెడ్డి భార్య సోదరి కుమార్తె. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే, తాను రాజకీయాల్లో రావడం ఖాయమని.. అయితే ఇంకా ఏ పార్టీలో చేరాలనేదానిని నిర్ణయించలేదనేదే అలేఖ్య చేసిన ప్రకటన.
మార్చి 16 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ విద్యా శాఖ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పని వేళల్లో మార్పును ప్రకటించింది. 2026 మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సగం రోజుల ప్రాతిపదికన పనిచేస్తాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాఠశాలలు ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో జీవించే వ్యక్తుల గుండె, మూత్రపిండాల ప్రమాదాలను గుర్తించడంలో భారతదేశంలోని వైద్యులకు సహాయపడేందుకు, ఇంటర్నేషనల్ కార్డియో-రెనల్ రిస్క్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటిఫికేషన్(ICRAS)అనే వినూత్న వెబ్ ఆధారిత సాధనాన్ని ప్రారంభించినట్లు గ్లోబల్ హెల్త్కే ర్ లీడర్ అబోట్ ప్రకటించారు. ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన ICRAS సాధనం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో నివసించే వ్యక్తులలో కార్డియో-మూత్రపిండాల ప్రమాదాన్ని ప్రారంభంలోనే అంచనా వేయడానికి భారత వైద్యులకు సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
కొలెస్ట్రాల్ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సీజనల్ ఫ్రూట్స్ తప్పక తింటుండాలి. ఏ సీజన్లో దొరికే పండును తింటుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది.
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.