సంబంధిత వార్తలు
- కాళరాత్రి కథకు పోలీసులు ఫుల్స్టాఫ్ పెట్టారు : ఎన్కౌంటర్పై పోలీసులు
- హైదరాబాద్ అత్యాచారం: 'దిశ' నిందితుల ఎన్కౌంటర్, కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?
- దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్: 'సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సజ్జనార్
- దిశ నిందితుల ఎన్ కౌంటర్: సీఎం కేసీఆర్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదో ఇప్పుడు అర్థమైంది
- దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్... బాలకృష్ణ ఏమన్నారంటే...
ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. వైరల్
బాహుబలి-2 సినిమాలోని ప్రభాస్ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో.."తప్పు చేశావు దేవసేనా.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తలా..'' అంటూ సైన్యాధిపతి తలను ఒక్క వేటుతో నరికేస్తాడు బాహుబలి.
ఈ డైలాగ్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలోని ఈ సీన్ను నెటిజన్లు బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి కఠిన శిక్షలు వేస్తేనే, మరోసారి ఇలాంటి ఘోరాలు జరగవని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
