గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » విడుదలకు సిద్ధమవుతున్న 'వీడు మాయలోడు కాదు'
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD PhotoWD
రిషి, సామ్రాట్, గోపిక హీరోహీరోయిన్లుగా రవిశర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'వీడు మాయలోడు కాదు' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ముక్కోణపు ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. ఈ సందర్భంగా.. నిర్మాతలు నరసింహారెడ్డి, అశోక్ యాదవ్‌లు మాట్లాడుతూ.. ఎస్ఏ.రాజ్‌కుమార్ సంగీతబాణీలు చక్కగా ఉన్నాయి.

రిషి, గోపిక చక్కను నటన ప్రదర్శించారు. రెండో సినిమాకే సామ్రాట్ బాగా అభినయించాడు. భాస్కరభట్ల రవి, అశోక్‌తేజ సంగీతం ఆకట్టుకునేలా ఉందన్నారు. మంచి కథాబలం ఉన్న చిత్రమిదని, మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అశోక్ యాదవ్ తెలిపారు.