గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాభీ నృత్య సుందరి
కథనాలు
Feedback Print Bookmark and Share
 
Madhuri Dixit
PTI
వీపు విరుపులతో... నాభీ నృత్యాలతో బాలీవుడ్ కుర్రకారునేకాక యావత్ భారతదేశ టీనేజ్ హృదయాలను దోచుకున్న సెక్సీ నవ్వుల మాధురీ దీక్షిత్ మళ్లీ వచ్చేసింది. తను నటించిన 'ఆజా నచ్లే' చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మాధురీ ముంబై సిఎస్‌టి విమానాశ్రయంలో అడుగుపెట్టింది.

'ఛోళీ కే పీఛే క్యా హై...' అంటూ ఎంతో వయ్యారంగా నడుము విరుపులను ప్రేక్షకులపైకి విసిరిన ఈ సెక్సీతార నటించిన ఈ తాజా చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యేవరకూ వేచి చూడాల్సిందే మరి.