ఆకాష్ హీరోగా "నవతరం"
|
ఈ చిత్రంపై నిర్మాత రత్నావత్ మాట్లాడుతూ.. సమాజం కొత్త పుంతలు తొక్కుతున్నా పిల్లలకు కన్న తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు ఏమాత్రం తగ్గడం లేదు. మారకూడదు. ముఖ్యంగా.. పెద్దల్ని ఎలా గౌరవించాలి అన్నది ఈ చిత్రంలో చక్కని సందేశం ఇస్తున్నాం. నేటి తరానికి చెందిన కథ అని అన్నారు.
దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. ప్రేమ, సెంటిమెంట్, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. "దూరపు కొండలు నునుపు" అన్న చందంగా కాకుండా.. మన
|
మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయనీ, మెలోడీ, ఫాస్ట్, ఫోక్ అన్ని ఇందులో ఉంటాయని సంగీత దర్శకుడు నరిరాజ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా.. కె.జగదీష్, మాటలు.. గురుచరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. మోహన్, శ్రీదేవి పరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. డి.రాజేష్.