''ప్రేమాభిషేకం''తో నిర్మాతగా మారిన వేణుమాధవ్
|
జనవరిలో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇందులో శ్రీహరి ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు చెప్పారు. దాసరి నారాయణ రావు కథను అందిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం సమకూర్చుతున్నారు. రుతిక, ప్రియామోహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత.. గోపాలకృష్ణ, నిర్వహణ.. బాలాజీ శ్రీను, సమర్పణ.. త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే దర్శకత్వం.. ఎస్ఎస్.విక్రమ్ గాంధీ.