జూనియర్ ఎన్టీఆర్ సరసన త్రిషా
|
తాజాగా యువసామ్రాట్ నాగార్జున నటిస్తూ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. ఆ కోవలోనే మరో ఆఫర్ త్రిషాను వరించింది. శ్రియ బాలీవుడ్పై దృష్టి సారించడం, నయనతార తెలుగులో పరిమితంగా నటిస్తూ.. తమిళ చిత్ర రంగంలో స్థిరపడి పోవాలని భావించడంతో త్రిషాకు తెలుగులో డిమాండ్ పెరిగింది. అందువల్లే ఆమెకు అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ పరిశ్రమ వర్గాల భొగొట్టా.