ఐదుగురు భామల మధ్య "కుచేలుడు"
|
చిత్రం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో ఇప్పటికే 35 మంది నటీనటులపై గత కొద్ది రోజులుగా చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం "కుచేలన్" చిత్రం రిమేక్గా సాగుతున్న ఈ చిత్రంలో నయనతార, మీన, వడివేలు, ప్రభుత్వ, పుష్పవతిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ సొంత బ్యానర్ కవితాలయ సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సెవెన్ ఆర్ట్స్ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన "కథ పరయుంబాల్" అనే చిత్ర కథ ఆధారంగా "కుచేలుడు" తెరకెక్కుతోంది.