ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రవితేజ, పూరీ కాంబినేషన్లో "నేనింతే"  Search similar articles
రవితేజ
WD PhotoWD
రవితేజ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న తాజా చిత్రం "నేనింతే". శియా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. బుధవారంనాడు సంస్థ కార్యాలయంలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై ముహూర్తపుషాట్ చిత్రీకరించారు. దీనికి దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, ప్రముఖ ఫైనాన్షియర్ సత్యరంగయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి. వినాయక్ గౌరవదర్శకత్వం వహించారు.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభమవుతుందని, రవితేజ, తన కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలకోవలోనే ఉంటూ వైవిధ్యంగా ఉంటుందని పూరీ జగన్నాథ్ చెప్పారు. యూనివర్సల్ మీడియా పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా... శ్యామ్, కె. నాయుడు, సంగీతం... చక్రి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్... రాజారవీంద్ర.
మరిన్ని
యండమూరి కథతో ముమైత్ "పున్నమినాగు"
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా "కాల్‌సెంటర్"
శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా "సామ్రాజ్యం"
కలెక్షన్ల వెల్లువలో "సోంబేరి"
ప్రేమతో చెప్పండి : నాగబాబు
దశావతారం విజయానందంలో కమల్