సిలేరులో "దొంగలబండి" షూటింగ్!
|
ఆర్.ఎస్. నెట్వర్క్ పతాకంపై, ఆర్.ఎస్.నాయడు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. గతంలో కబడ్డీ- కబడ్డీ, కితకితలు చిత్రాల రచయిత విఘ్నేశ సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
సిలేరు ప్రాంతంలో ఈ నెల 24వ తేదీ వరకు "దొంగలబండి" షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఈ సినిమాలో తన్యమలిష్కా, పూజాభారతి, వేణుమాధవ్, కోవై సరళ, ఎం.ఎస్. నారయణ, కొండవలస తదితరులు నటిస్తున్నారు. వినోద ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రం రికార్డింగ్ కార్యక్రమం ప్రారంభమైంది.