గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » 'నేనింతే' అంటున్న హీరో రవితేజ
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FileFILE
రవితేజ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "నేనింతే". చిత్రాన్ని యూనివర్శల్ అధినేత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 21 తేదీ నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా గురించి డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ... ఇప్పటివరకు టాకీ సన్నివేశాలను, యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించామని చెప్పారు.

జగన్, రవితేజ కాంబినేషన్ అంటేనే సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఈ చిత్రం తమ బేనర్‌కు మంచి పేరు తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

శ్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా సుప్రిత, బ్రహ్మానందం, వేణుమాధవ్, రాజారవీంద్ర, రమాప్రభ, కోవైసరళ, తదితరులు నటిస్తున్నారు. కెమెరా... శ్యామ్ కె.నాయుడు, సంగీతం... చక్రి, ఎడిటింగ్... వర్మ, ఆర్ట్... చిన్నా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... పూరీజగన్నాథ్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రవితేజ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "నేనింతే". చిత్రాన్ని యూనివర్శల్ అధినేత