"ఆర్య-2"గా రానున్న బన్నీ!
|
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వినాయకుడు టెంపుల్లో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రామ్చరణ్ తేజ, అల్లు అరవింద్, దిల్ రాజు, డా. కె. ఎల్. నారాయణ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఆదిత్యబాబు, బోగవల్లి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన, కాజల్ కథానాయికగా, నవదీప్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు.. ఆదిత్య బాబు, పి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. సుకుమార్.