గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ముగ్గురు హీరోలతో ఎస్వీకృష్ణారెడ్డి!
కథనాలు
Feedback Print Bookmark and Share
 
కామెడీ నటుడ్ని కథానాయకుడిగా చేసిన దర్శకుడు ఎస్పీ కృష్ణారెడ్డి కుటుంబ కథా చిత్రాలను తీస్తూ అశ్లీతలకు తావు లేకుండా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న ఎస్వీకృష్ణారెడ్డి ఈసారి కొత్త ప్రయోగం చేస్తున్నారు. అలీ, శివాజీ, శ్రీనివాస రెడ్డి హీరోలుగా చేస్తూ ఓ కొత్క చిత్రానికి శ్రీకారం చుట్టారు.

గురువారం ఈ చిత్రం షూటింగ్ జూబ్లీహిల్స్‌లోని ఓ భవంతిలో ప్రారంభమైంది. చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెంటిమెంట్ మిళితమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. లక్కీమీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు కామెడీ దర్శకుడు ఎస్పీ కృష్ణారెడ్డి కుటుంబ కథా చిత్రాలు