మణిరత్నం దర్శకత్వంలో సుహాసిని
|
ఈ షూటింగ్లో ఉండగా మణిరత్నం ఫోన్ చేసి రామాయణం ఆధారంగా చేసుకుని తాను నిర్మిస్తోన్న చిత్రంలో కీలకపాత్ర పోషించాలని సుహాసినికి చెప్పారట. దీంతో ఇన్నాళ్లకు శ్రీవారు తన టాలెంట్ను గుర్తించినందుకు ఆనందంగా ఉందని సుహాసిని అంటోంది. మా కాంబినేషన్లో వస్తోన్న తొలి సినిమా ఇదేనని తెలిపింది.