గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపట్టే "ద్రోణ"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FILE

నితిన్, ప్రియమణి జంటగా, కరుణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "ద్రోణ". సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎస్. రావు నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉందని, తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాలో యాక్షన్ హీరోగా నితిన్ మరో కొత్త కోణంలో కన్పించగా, ప్రియమణి తన గ్లామర్‌తో ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్ర ఆడియో త్వరలో సుప్రీం ద్వారా విడుదల కానుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు తండ్రీకొడుకులు అనుబంధం ద్రోణ నితిన్ ప్రియమణి కరుణకుమార్ సాయికృష్ణ ప్రొడక్షన్స్ డిఎస్ రావు