గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » రుషి కొండలో "ఓయ్" చిత్రీకరణ
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FILE
యూనివర్శల్ మీడియా పతాకంపై సిద్ధార్థ కథానాయకుడిగా షామిలీ (బేబీ షామిలీ) హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "ఓయ్". ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు.. విశాఖకు 20 కి.మీలలో గల రుషి కొండలో 20 లక్షల సెట్‌వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ శిష్యుడు ఆనంద్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు రుషి కొండ ఓయ్ చిత్రీకరణ యూనివర్శల్ పతాకం సిద్ధార్థ షామిలీ బొమ్మరిల్లు భాస్కర్ శిష్యుడు ఆనంద్