గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » వెంకీ, త్రిష జంటగా "నమో వెంకటేశ" (Venkatesh| Trisha| Namo Venkatesa| Adavari Matalaku Ardale Verule)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
"ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రం తర్వాత వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న"నమో వెంకటేశ" చిత్రం గురువారం రాత్రి నిరాబండరంగా ప్రారంభమైంది.

పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ తరహాలో శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జూలై 25వ తేదీ నుంచి ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే కొత్త సినిమా పూజా కార్యక్రమాల్లో విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొనలేదు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 వరల్డ్‌కప్‌కు వెళ్లిన వెంకటేష్ ఈ నెల 21న తిరిగి రానున్నారు.

14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని ఆచంట గోపినాథ్, ఆంచట రాము సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి. సురేష్‌బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: విక్టరీ వెంకటేష్, త్రిష, నమో వెంకటేశ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, శ్రీనువైట్ల