1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ప్లస్ టూ సెన్సార్ పూర్తి

Plus 2 film, Skanda, Rama, | ప్లస్ టూ సెన్సార్ పూర్తి

స్కంద
WD
కేరళలో "నోట్ బుక్" పేరుతో విడుదలై 175 రోజులు ప్రదర్శించబడి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని ప్లస్ టూ పేరుతో తెలుగు ప్రేక్షకులకి మందపాటి రాధాకృష్ణ అందిస్తునారు. ఇటివలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరుకు రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్కంద, రమ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో ఐశ్వర్య, సీత, సుకన్య తదితరులు నటిస్తున్నారు. అతిథి పాత్రలో సురేష్ గోపి నటిచారు. ఈ చిత్రంలో 4 పాటలకు వెన్నెలకంటి సాహిత్యాన్ని అందిచారు. ఈ చిత్రానికి సంగీతం: మేజో జోసఫ్, కథ: బాబ్బి, సంజయ్, మాటలు: శశాంక్ వెన్నలకంటి,నిర్మాత: మందపాటి రాధా కృష్ణ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT