ఎన్టీఆర్తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "బృందావనం"- గోవిందుడు అందరివాడే అనే టాగ్ లైన్ కూడా పెట్టారు. తాజా షెడ్యూల్ కోసం హైదరాబాద్లోని వివిధ లొకేషన్లను పరిశీలించారు. వైజాగ్లోనూ చేయనున్నారు. ఈనెల 20 నుంచి కంటెన్యూగా షూటింగ్ సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ తారాగణం ఇందులో ఉన్నారు. ఈ చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.