ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నరేష్, శర్వానంద్, కమిలినీ ముఖర్జీ ముఖ్య తారాగణంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్లో మొదలైంది.