శ్రీవిష్ణు ఆర్ట్ క్రియేషన్స్ చిత్రంలో నిఖిల్
|
పూరీ జగన్నాథ్, బొమ్మరిల్లు చిత్రం ఫేమ్ భాస్కర్ తదితర దర్శకుల వద్ద పనిచేసిన పరశురాం(బుజ్జీ) తొలిసారి తన స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే ఈ చిత్రంలో పాత్రధారులను ఎంపిక చేస్తున్నట్లు, వారి ఎంపిక పూర్తి కాగానే ప్రకటిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
