ప్రధాన పేజి > వినోదం > వెండితెర > రాబోయే చిత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆగస్టులో వస్తున్న "నా అనేవాడు"  Search similar articles
WD
సద్గురుసాయి క్రియేషన్స్ పతాకంపై రాజీవ్ కనకాల, హరీశ్, తనూజ ప్రధాన తారాగణంగా టి. ప్రశాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం "నా అనేవాడు". ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ నెలాఖరున తొలికాపీ సిద్ధమవుతుందని, ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత ప్రశాంత్ అన్నారు.

అలల ప్రయాణం తీరం వరకే... ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే.. కానీ అసలైన స్నేహ ప్రయాణం కడవరకూ ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. "నా అనేవాడు" ఒక్కడుంటే చాలు అనే టైటిల్‌ను కథకు సరిపడా పెట్టామని వెల్లడించారు. సాకేత్‌సాయిరామ్ సమకూర్చిన బాణీలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ప్రశాంత్ తెలిపారు.
మరిన్ని
19న వస్తున్న "వీధి రౌడీ"
డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు "కింగ్"
ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "దీపావళి"
"ఉల్లాసంగా.. ఉత్సాహంగా.." విడుదల వాయిదా
జూలై నెలాఖరులో "హాట్‌‌మనీ" విడుదల
25న ప్రేక్షకుల ముందుకు "ఆర్య ఎం.బి.బి.ఎస్"