ఆగస్టులో వస్తున్న "నా అనేవాడు"
|
అలల ప్రయాణం తీరం వరకే... ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే.. కానీ అసలైన స్నేహ ప్రయాణం కడవరకూ ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. "నా అనేవాడు" ఒక్కడుంటే చాలు అనే టైటిల్ను కథకు సరిపడా పెట్టామని వెల్లడించారు. సాకేత్సాయిరామ్ సమకూర్చిన బాణీలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ప్రశాంత్ తెలిపారు.
