సఫారా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన కొంచెం కొత్తగా చిత్రం రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో చిత్రీకరించబడింది. వెంకట్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తులీప్ జోషి హీరోయిన్గా నటించింది. కథను కె ఆనంద్ సమర్పించారు.
పూర్తి కామెడీతో కూడిన సస్పెన్స్ ఈ చిత్రంలో కథాంశంతో ముడిపడి ఉంటాయి. అనుకోకుండా ఒక ఇంట్లో కలిసిన ఆరుగురి అపరిచితుల మధ్య సాగే వింత కథే ఈ చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యమాలికను ట్రెయిలర్లో వీక్షించవచ్చు.