కిందటి ప్రశ్నలకు సరైన సమాధానాలను ఎంచుకోండి చూద్ధాం?
మనదేశ ప్రధాని పేరేంటి? 1. మన్మోహన్ సింగ్ 2. సోనియా గాంధీ 3. ప్రతిభా పాటిల్ 4. అబ్దుల్ కలాం
సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1. 1857 2. 1862 3. 1845 4.1865
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పేరేంటి? 1. ప్రతిభా పాటిల్ 2. సోనియా గాంధీ 3. సుష్మా స్వరాజ్ 4. ఇందిరా గాంధీ
జలియన్ వాలా బాగ్ సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1. 1919 2.1913 3.1943 4.1912
రాష్ట్ర పోలీస్ కమీషనర్ పేరేంటి? 1. బాసిత్ 2. రత్నాకర్ 3. రాఘవులు 4. లతికాచరణ్
సమాధానాలు: 1)1, 2)1, 3)2, 4)1, 5)1
|